ప‌గ‌బ‌ట్టిన పాము… మూడో సారి కాటుకు యువ‌తి మృతి

పాములు ప‌గ‌ప‌డ‌తాయ‌ని అంటారు. చాలా సంద‌ర్బాల్లో అది నిజం కాక‌పోవ‌చ్చ‌ని కానీ.. ఈ యువ‌తి విష‌యంలో మాత్రం అదే జ‌రిగింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌లం బెదోడ గ్రామానికి చెందిన యువ‌తిని మూడు సార్లు పాము క‌రిచింది. రెండు సార్లు ఆ యువ‌తి…

చికిత్స పొందుతూ యువ‌కుడి మృతి.. బంధువుల ఆందోళ‌న‌

మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువ‌కుడు మ‌ర‌ణించాడు. చెన్న వెంకటేష్ లోట‌స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా చ‌నిపోయాడ‌ని, వైద్యుల నిర్లక్ష్యంతోనే మ‌ర‌ణించాడ‌ని కుటుంబ సభ్యుల ఆరోపించారు. వైద్యుల…

సింగ‌రేణి ఎన్నిక‌ల్లో ప్ర‌చారాస్త్రాలు ఇవే..

మంచిర్యాల : మ‌రో రెండు నెల‌ల్లో సింగ‌రేణిలో ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఈ ఎన్నిక‌లు అన్ని యూనియ‌న్ల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌నున్నాయి. దాదాపు అన్ని పార్టీల‌కు అనుబంధ యూనియ‌న్లు ఉన్నాయి. సింగ‌రేణిలో ఇప్పుడు పాగా వేస్తే ఆరు జిల్లాల్లో ప్ర‌భావితం…

రికార్డు క‌లెక్ష‌న్లు

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన RRR సినిమా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా బ్ర‌హ్మాండ‌మైన రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ప్ర‌పంచాన్ని ఒక రేంజ్‌కు…

మేమున్నామని.. మీకేం కాదని..

ఒక ఎమ్మెల్యే సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసులు అన్నల భయంతో వెనక్కి తగ్గారు. కానీ గ్రామస్థులు మాత్రం మేం అండగా ఉన్నామని వెంట నిలబడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నియోజకవర్గంలో విస్తుతంగా పర్యటించారు. శనివారం జయశంకర్…

పాట.. తూటా.. ఆమె బాట..

పాటతో ప్రజలను చైతన్యం చేసింది.. మహిళ కమాండర్ గా ప్రజాపోరాటాలు చేసింది.. ప్రజల కోసం నిరంతరం తపించిన యోధురాలు మల్లు స్వరాజం. పుట్టింది భూస్వామ్య కుటుంబంలో. కానీ ప్రజల కోసం తపించారు ఆమె.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు…

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి..

సిపిఎం సీనియర్ నాయకురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం హైదరాబాద్లోని కేర్ వైద్యశాలలు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వీరి అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సిపిఎం నల్లగొండ జిల్లా…

తెరపై పునీత్ ని చూస్తూనే ఆగిన అభిమాని గుండె

ఒక అభిమాని తన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంజనగూడు గ్రామానికి చెందిన ఆకాష్(22) కి పునీత్ అంటే ఎనలేని అభిమానం. ఆయన నటించిన…

ఫ్లాష్‌… ఫ్లాష్‌.. మంత్రుల‌తో కేసీఆర్ అత్య‌వ‌స‌ర భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఈ భేటీ జరుగుతోంది. సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు,గంగుల…

డ‌ప్పు కొట్టం..

త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని అందుకే ఇక నుంచి గ్రామంలో ఎవ‌రు చ‌నిపోయినా డ‌ప్పు కొట్ట‌మ‌ని ద‌ళితులు తీర్మానించారు. వివ‌రాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి మండ‌లం చంద్ర‌పెల్లి గ్రామానికి చెంద‌న…