అర్ధ‌రాత్రి 10 కి.మీ ప‌రుగు ప్రాక్టీస్‌…

అర్ధ‌రాత్రి ఓ 19 ఏండ్ల యువ‌కుడు ప‌రుగులు పెడుతున్నాడు. తాను ప‌ని చేసే సంస్థ నుంచి ఇంటి వ‌ర‌కు ప్ర‌తి రోజు అలాగే ప‌రుగులు పెడ‌తాడు... మ‌ధ్య‌లో ఎవ‌ర‌న్నా లిఫ్ట్ ఇచ్చినా తీసుకోడు. మ‌రి అత‌డు ఎందుకు అలా ప‌రుగులు పెడుతున్నాడు..? అత‌ని ల‌క్ష్యం…

సీబీఐ విచార‌ణ చేయాలి

కార్మికుల సిఎంపీఎఫ్ డబ్బులు తిరిగి చెల్లించాలని, సిఎంపీఎఫ్ కుంభకోణం పైన సీబీఐ విచారణ చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, బీఎంఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వీరమనేని రవీందర్ రావు స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం మ‌ణుగూరు ఏరియా వర్క్షాపు లో జరిగిన…

కార్మికుల హ‌క్కుల కోసం ఎంతటి పోరాటాల‌కైనా సిద్ధం

మంచిర్యాల : కార్మికుల హ‌క్కుల కోసం ఎంత‌టి పోరాటాల‌కైనా సిద్ధ‌మ‌ని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ స్ప‌ష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఖైరిగూడ ఓపెన్‌కాస్టు నుంచి ఐఎన్‌టీయూసీ ఆధ్వ‌ర్యంలో సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర ప్రారంభ‌మైంది. ఈ…

బాణం వ‌ర్సెస్ ఈటెల

మంచిర్యాల : ఈసారి సింగ‌రేణి ఎన్నిక‌ల్లో పోటీ ఎవ‌రి మ‌ధ్య జ‌రిగినా ఎంతో ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఎందుకంటే ఈ ఎన్నిక‌లు చాలా ప్ర‌త్యేకమైన‌వి. గుర్తింపు సాధించాల‌ని అన్ని యూనియ‌న్లు ప‌ట్టుద‌ల‌తో రంగంలోకి దిగ‌నున్నాయి. కానీ, ఇవి తెలంగాణ బొగ్గు…

దైవ‌ ద‌ర్శ‌నానికి వెళ్లిన వ్య‌క్తులపై తేనెటీగ‌ల దాడి.. ఒక‌రి మృతి

మంచిర్యాల : దేవుడి ద‌ర్శ‌నానికి వెళ్లిన వ్య‌క్తుల‌పై తేనెటీగ‌లు దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా.. ముగ్గురికి గాయాలు అయ్యాయి. లక్సెట్టిపేట మండలం చిన్నయ్య దేవుని దర్శనానికి వెళ్లిన పలువురు పై తేనెటీగ‌లు దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో…

కార్మికుల సిఎంపీఎఫ్ డబ్బులు తిరిగి చెల్లించాలి

మంచిర్యాల : డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ బాకీ ఉన్న దానిని సీఎంపీఎఫ్ ట్ర‌స్టు మాఫీ చేయ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని, కార్మికుల సీఎంపీఎఫ్ డ‌బ్బులు తిరిగి చెల్లించాల‌ని భార‌తీయ మజ్దూర్ సంఘ్ అధ్య‌క్షుడు యాద‌గిరి స‌త్త‌య్య డిమాండ్ చేశారు. ఆయ‌న బిఎంఎస్…

క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా చేస్తున్న సింగరేణి

కార్మికుల కోసం వంద‌ల కోట్ల రూపాయాల‌తో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్న యాజ‌మాన్యం క‌నీసం మంచినీరే స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోతోంది. దీంతో కార్మికులు, వారి కుటుంబ స‌భ్యులు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది. గోదావరి నుండి వచ్చే నీరు…

మ‌ర‌ణించిన మిత్రుడి కుటుంబానికి అండ‌గా..

తోటి మిత్రుడు మ‌ర‌ణించిన విష‌యం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆ కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డ్డారు. మేం ఉన్నామ‌ని ముందుకు వ‌చ్చారు. 1994-95లో గోదావరిఖని వాణి విద్యా విహార్ హై స్కూల్ పదవ తరగతి చదువుకున్న సుదగొని సతీష్ అనారోగ్యంతో మ‌ర‌ణించారు.…

అధ్య‌య‌నం చేశాం.. అవ‌గాహ‌న క‌ల్పిస్తాం..

మంచిర్యాల : తాము మూడు రోజుల పాటు మ‌హారాష్ట్రలో ప‌ర్య‌టించామ‌ని అందులో ఎన్నో విష‌యాలు తెలుసుకున్నామ‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో పంట మార్పిడి ప్రత్యామ్నాయ పంటల సాగు, లాభదాయక సాగు విధానాల…

కోటి రూపాయ‌లు కాజేశారు

ఆదిలాబాద్:ఉపాధి హామీ ప‌థ‌కానికి సంబంధించిన ప్ర‌జావేదిక ర‌సాభాస‌గా మారింది. అవినీతి అక్ర‌మాల‌పై తాము చెబుతున్నా ఉన్న‌తాధికారులు స‌రిగ్గా స్పందించ‌క‌పోవ‌డం ప‌ట్ల ప‌లువురు నేత‌లు, ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వివ‌రాల్లోకి వెళితే..…