చెవికమ్మలు ఇవ్వలేదని చంపేసిన కొడుకు..
కన్న తల్లిని కిరాతకంగా హతమార్చాడో కసాయి కొడుకు. బైక్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లి గొంతునులిమి అమానుషంగా హత్య చేశాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన పోచవ్వ(76)కి నర్సింహులు, కుమార్ అనే ఇద్దరు కొడుకులు…