పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన కన్నతల్లి

అమ్మ ప్రేమ‌ను మించింది లేదంటారు ఈ లోకంలో.. ఆమె ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిది.. బ‌ల‌మైంది కూడా. అటువంటి బంధాన్ని కొంద‌రు అప‌హాస్యం చేస్తున్నారు. తాజాగా, ఓ తల్లి అప్పుడే పుట్టిన పసిగుడ్డును భూమిలో సజీవంగా పాతిపెట్టిన ఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని…

మసీదు పునర్నిర్మాణానికి విరాళం అందజేత

మంచిర్యాల : తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ జామ మజీద్ పునర్నిర్మానం కోసం విరాళం అందించారు. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ తన తల్లి గారి పేరుమీద 50,000/- రూపాయలను అందించారు. ఆయన మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్…

ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

త‌మ‌ను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కృత‌జ్ఞ‌లతో ఎన్ఆర్ ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం నిర్వ‌హించారు. కోట‌ప‌ల్లి మండ‌లం వెల్మ‌ప‌ల్లి గ్రామంలో వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ పాలాభిషేకం చేశారు. ఈ…

పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

మంచిర్యాల : పోలీసులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని, అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తార‌ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మెడి లైఫ్ మంచిర్యాల ఆస్పత్రి యాజమాన్యం పోలీసు…

సింగ‌రేణిపై ‘స‌మ్మె’ట‌

మంచిర్యాల : రెండు రోజుల దేశ‌వ్యాప్త స‌మ్మెలో భాగంగా సింగ‌రేణిలో సైతం స‌మ్మె చేయాల‌ని కార్మిక సంఘాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. బీఎంఎస్ మిన‌హా మిగతా కార్మిక సంఘాలు స‌మ్మెకు సై అంటున్నాయి. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కసరత్తు…

స‌ర్పంచ్‌ను చంపిన‌ ముగ్గురు తీవ్రవాదులు హతం

శ్రీనగర్‌లోని నౌగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కు తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో అక్కడికి వెళ్లాయి భద్రతా దళాలు. అర్ధరాత్రి సమయంలో బలగాలు దాక్కున్న…

ఆర్మీలో ఆఫీసర్ పోస్టులు..

బీటెక్ చేసినవారికి ఇప్పుడు ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నవారికి ఈ వార్త శుభవార్తే అని చెప్పాలి.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం వచ్చింది. ఏకంగా భారత రక్షణ శాఖలో ఆఫీసర్ పోస్టులో చేరిపోవచ్చు. ఇండియన్‌ ఆర్మీ ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ…

రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా వికాస్‌రాజ్‌

దిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌ రాజ్‌ను నియమిస్తూ భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శిగా వికాస్‌…

ఫోన్‌పే, గూగుల్ పేకు పోటీగా కొత్త పేమెంట్ యాప్‌

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ఇప్పుడు డిజిట‌ల్ చెల్లింపులు చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో ఫోన్లు ఉండ‌టంతో ఈ ప్ర‌క్రియ మ‌రింత సులువుగా మారింది. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటి ద్వారా పెద్ద ఎత్తున…

టీబీజీకేఎస్ హ‌యాంలోనే హ‌క్కుల సాధ‌న‌

మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం హ‌యాంలోనే సింగ‌రేణి కార్మికుల‌కు సంబంధించి ఎన్నో హ‌క్కులు సాధించుకున్నామ‌ని బెల్లంప‌ల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు మ‌ల్రాజ్ శ్రీ‌నివాస్‌రావు స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం బెల్లంప‌ల్లి ఏరియా మాదారం…