దళారులను నమ్మి మోసపోవద్దు
మంచిర్యాల :వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోస పోవద్దని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్పష్టం చేశారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ…