సఖి ఆధ్వర్యంలో మహిళాదినోత్సవ వేడుకలు
మంచిర్యాల : సఖి కేంద్రం ఆద్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంచిర్యాలలోని గర్మీళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సఖి కేంద్రం ఆధ్వర్యంలో బాలికలకు అటల పోటీలు నిర్వహించారు. అనంతరం…