స‌ఖి ఆధ్వ‌ర్యంలో మ‌హిళాదినోత్స‌వ వేడుక‌లు

మంచిర్యాల : స‌ఖి కేంద్రం ఆద్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు నిర్వహించారు. మంచిర్యాలలోని గర్మీళ్ళ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఈ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా సఖి కేంద్రం ఆధ్వ‌ర్యంలో బాలికలకు అటల పోటీలు నిర్వహించారు. అనంతరం…

ఆ ప్ర‌మాదంలో సెఫ్టీ ఆఫీస‌ర్ కూడా…

అడ్రియాల లాంగ్‌వాల్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో ఏరియా సెఫ్టీ అధికారి కూడా ఉన్నారు. ఏరియా సేఫ్టీ అధికారి జేరాజ్ అక్క‌డికి వెళ్లిన క్ర‌మంలోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఆచూకీపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో ఆయ‌న…

అంబరాన్నంటిన సంబరాలు.

చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప‌థ‌కానికి బ‌డ్జెట్లో టెండ‌ర్లు పిలుస్తామ‌ని ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. చెన్నూరు నియోజకవర్గం లోని గ్రామ, మండల, మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెల‌కొంది. టపాసులు…

అన్న.. బాగున్న‌వా…?

హైదరాబాద్ :శాసనసభా సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించి శాసనసభలోకి వచ్చిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను మంత్రి కేటీఆర్ కలిశారు. అన్నా బాగున్నావా.. అని ఆప్యాయంగా పలకరించారు.…

భార్యల స్థానంలో భర్తలకు సన్మానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెద‌క్ జిల్లా నర్సాపూర్ టౌన్ లో మహిళా విజయోత్సవ సభ నిర్వహించారు. సభలో మహిళా కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలకు సన్మానం చేయడంతో సమావేశానికి హాజరైన వారంతా ఒక్కసారిగా నివ్వెర పోయారు. ఎమ్మెల్యే మద‌న్…

కేసీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

బీజేపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీ నుంచి నిర‌వ‌ధికంగా స‌స్పెండ్ చేయ‌డం స‌రికాదని, ప్ర‌భుత్వ మొండి వైఖ‌రిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కేసీఆర్‌ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్…

ఆరుగురు సింగరేణి కార్మికులు గల్లంతు..

పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం ఏరియా _3 అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో పైకప్పు కూలంతో ఆరుగురు కార్మికులు బొగ్గు పొరల కింద చిక్కుకున్నారు. ఈ రోజు ఉదయం షిప్టులో 8 వ సీం 86 లెవల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం…

ఫ్లాష్.. ఫ్లాష్..బీజేపీ ఎమ్మెల్యే ల సస్పెన్షన్

అసెంబ్లీలో నిరసన చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ చేస్తున్న స్పీకర్ పోచారం ప్రకటించారు. సమావేశం ప్రారంభం నుంచే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. నల్ల కండువాలు ధరించి ప్రభుత్వానికి…

13,700 మంది విద్యార్థుల త‌ర‌లింపు

ఉక్రెయిన్ నుంచి 13,700 మంది విద్యార్థుల‌ను త‌ర‌లించారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. విద్యార్థులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమం విజయవంతం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పూణెలో పర్యటిస్తున్న…

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆదివారం జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మ‌ర‌ణించారు. చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్‌ ఉండగా ఆ పక్కనే కూలీలు పని…