టీటీడీ.. వివాదాల పాల‌క మండ‌లి

భ‌క్తుల‌కు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అస‌లు విష‌యాలు మ‌రిచి కొస‌రు విష‌యాల్లో త‌ల‌దూర్చుతోంది. దీంతో ఆ మండ‌లి ప‌నితీరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల కాలంలో టీటీడీ…

అల్లంను పరామర్శించిన మంత్రి కొప్పుల

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణను సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ పరామర్శించారు. నారాయణ సతీమణి పద్మ గత నెల 22వ తేదీన అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి కొప్పుల ఆదివారం సనత్ నగర్ లోని అల్లం నారాయణ…

గవర్నర్ బీసీ మహిళ కాబట్టే అవమానిస్తున్నారు

హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను బలిచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ బీసీ మహిళ కాబట్టే అవమానిస్తున్నారన్నారు. అసెంబ్లీలో గవర్నర్…

ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక…

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సర్వసభ్య సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. పలు తీర్మానాలు చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్…

సింగ‌రేణి ప‌ద‌వీ విర‌మ‌ణ కార్మికుల గెట్ టు గెద‌ర్‌

మంచిర్యాల : క‌ళాశాలలు, పాఠ‌శాల‌ల విద్యార్థులు గెట్ టు గెద‌ర్ చేసుకోవ‌డం చూస్తుంటాం.. ఎన్నో ఏండ్ల కింద‌ట ఓకే పాఠ‌శాల‌, క‌ళాశాల‌లో చ‌దువుకున్న వారంతా చేరి ఆడిపాడి స‌ర‌ద‌గా గ‌డుపుతారు. కానీ తామెందుకు క‌ల‌వొద్ద‌నే ఆలోచ‌న సింగ‌రేణి…

నాలుగో వేవ్ ఊహాజ‌నిత‌మే…

కోవిడ్ నాలుగో వేవ్ ఊహాజ‌నిత‌మే అని నిపుణులు కొట్టి పారేస్తున్నారు. కొంద‌రు దీనిపై చేస్తున్న వాద‌న‌లు స‌రికావ‌ని అందులో శాస్త్రీయ‌త లేద‌ని తేల్చి చెబుతున్నారు. కోవిడ్ తో మ‌న దేశం అత‌లాకుతలం అయ్యింది. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌, థర్డ్…

భార‌త్‌పై ప్ర‌శంస‌లు.. పాకిస్తాన్‌పై విమ‌ర్శ‌లు

ఒక సాయం విష‌యంలో భార‌త్‌కు ధ‌న్య‌వాదాలు చెబుతున్న ఆఫ్ఘ‌న్లు, అదే దాయాది దేశ‌మైన పాకిస్థాన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు అండ‌గా నిలిచిన భార‌త‌దేశానికి కృత‌జ్ఞ‌త‌లు అంటూనే పాకిస్థాన్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు. అంత‌ర్గ‌త…

మా టీచర్ కొడుతుండు

బయ్యారం: సాధారణంగా పిల్లలను వారి స్నేహితులు కొడితే? తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆటలో అరటిపండులే అని అనుకుంటూ సర్దుకుపోతారు. అదే ఉపాధ్యాయులు కొడితే తప్పు చేశామేమో అనుకుని మిన్నకుండి పోతారు. దెబ్బ కాస్త గట్టిగా…

దొంగ దీక్షలు చేస్తున్న టీబీజీకేఎస్‌

మంచిర్యాల : గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలకు వారి గుర్తింపు ర‌ద్దు చేయ‌గానే కార్మికుల స‌మ‌స్య‌లు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని హెచ్ఎంస్ ఉపాధ్య‌క్షుడు ప‌తెం రాజ‌బాబు విమ‌ర్శించారు. గోలేటి సీహెచ్‌పీ లో కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఇంజనీర్ రాజుకు…

బీజేపీ పోరాటంతోనే మంచిర్యాల కు మెడికల్ కాలేజీ

మంచిర్యాల : బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే జిల్లా లో మంత్రుల పర్యటన సందర్భంగా త‌మ కార్యకర్తలను అక్రమంగా అరెస్టుల చేస్తున్నారని ఎర‌బెల్లి ర‌ఘునాథ్ అన్నారు. మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో శ‌నివారం మంచిర్యాల అసెంబ్లీ, జన్నారం మండలం శక్తి…