ఉరి వేసుకుని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య

మంచిర్యాల :మ‌ంచిర్యాల జిల్లా బీజోన్ ఏరియాలో ఓ యువ‌కుడు త‌న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో మంగ‌ళ‌వారం రాత్రి ఉరి వేసుకున్నాడు. కుటుంబ‌స‌భ్యులు వెళ్లి చూడ‌గా ఉరి వేసుకుని క‌నిపించాడు. వివ‌రాల్లోకి…

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో కుండ‌పోత వ‌ర్షం

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో బుధ‌వారం ఉద‌యం ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం ప‌డింది. ప‌లు చోట్ల ఈదురుగాలులతో కూడిన వ‌ర్షం ప‌డింది. కొమురం భీమ్‌, మంచిర్యాల‌లో జిల్లాలో అధిక వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, మిగ‌తా జిల్లాల్లో సైతం వ‌ర్షాలు…

పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి గా సైదం వెంకటేష్

మంచిర్యాల :పీఆర్టీయూ టీఎస్ భీమిని మండల ప్రధాన కార్యదర్శిగా సైదం వెంకటేష్ ఎంపికయ్యారు.మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ ఎంపిక చేసారు. సైదంవెంకటేష్ అక్కలపల్లి,ప్రాథమికోన్నత పాఠశాలలో చేస్తున్నారు. తనపై నమ్మకం ఉంచి మండల ప్రధాన…

గనిలో దిగి.. సమస్యలు తెలుసుకుని…

మంచిర్యాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని TBGKS ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన భూగర్భ గనిలోకి దిగి పని స్థలాలను పరిశీలించి, అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.…

నైట్ క్లబ్ లో రాహుల్ చిందులు..

క్లబ్ అంతా మసక మసకగా ఉంది. అదే విధంగా అక్కడ జోరుగా, డీజే పాటలు విన్పిస్తున్నాయి. డ్యాన్స్ కూడా చేస్తున్నారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా..? అక్క‌డ ఆ డీజే పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తున్న వారిలో ఒక పెద్ద వ్య‌క్తి కూడా ఉన్నారు. ఆయ‌నే…

న‌కిలీ ప‌త్తి విత్త‌నాల వెన‌క పెద్ద‌లు..

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లాలో న‌కిలీ ప‌త్తివిత్త‌నాల అమ్మ‌కాల వ్య‌వ‌హారం వెన‌క పెద్ద‌ల హ‌స్తం ఉన్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిదులు, నేత‌లు వీటి వెన‌క ఉండి నడిపిస్తున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. ముఖ్యంగా బెల్లంప‌ల్లి…

టీఆర్ఎస్ నేత‌ల‌పై కేసు న‌మోదు

మంచిర్యాల : చెన్నూరులో బీజేపీ నేత‌ల‌పై దాడి వ్య‌వ‌హారంలో టీఆర్ఎస్ నేత‌ల‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ కేసులో ప‌దిమంది నేత‌ల‌పై కేసు న‌మోదు చేశారు. ఏప్రిల్ 30న మిర్చి క‌ల్లాల ప‌రిశీల‌న‌కు వెళ్లిన ప‌లువురు బీజేపీ నాయకుల‌పై దాడి జ‌రిగింది. బీజేపీ…

మీ ఎంపీల‌పై దాడులు చేస్తాం..

మంచిర్యాల :మంచిర్యాల జిల్లాలో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మీద టీఆర్ఎస్ నేత‌ల దాడి మంచి ప‌ద్ద‌తి కాద‌ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో బిజెపి నాయకుల పై టిఆర్ఎస్ నేతల దాడిలో గాయపడిన బీజేపీ నాయకులను…

నేను మోతీషా ఆత్మ‌ను మాట్లాడుతున్నా…

న‌మ‌స్తే సార్‌.. నేను గుర్తున్నానా... నాలుగు రోజుల కింద‌ట వ‌డ‌దెబ్బ‌తో చ‌నిపోయా.. నా శ‌వాన్ని సైతం తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ సోద‌రుడు రూ.80 వేలు డిమాండ్ చేస్తే అన్ని డ‌బ్బులు లేక న‌న్ను అక్క‌డే వ‌దిలేసి వెళ్లాడు. నేనే మోతీషాను.. నా…

క‌ల‌లు క‌నాలి.. సాకారం చేసుకోవాలి..

మంచిర్యాల :యువ‌త క‌ల‌లు క‌నాల‌ని వాటిని సాకారం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ ప్రారంభోత్సవం, ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి అనంత‌రం మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో చదవడం వల్ల…