బీజేపీ పోరాటంతోనే మంచిర్యాల కు మెడికల్ కాలేజీ

మంచిర్యాల : బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే జిల్లా లో మంత్రుల పర్యటన సందర్భంగా త‌మ కార్యకర్తలను అక్రమంగా అరెస్టుల చేస్తున్నారని ఎర‌బెల్లి ర‌ఘునాథ్ అన్నారు. మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో శ‌నివారం మంచిర్యాల అసెంబ్లీ, జన్నారం మండలం శక్తి…

పోలీస్ వ‌ర్సెస్ టాస్క్‌ఫోర్స్‌

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లాలో కోడి పందెం రాయుళ్ల ప‌ట్టివేత పోలీసులు వ‌ర్సెస్ టాస్క్‌ఫోర్స్ గా మారింది. త‌మ వద్ద కోడి పందాలు జ‌ర‌గ‌డం లేద‌ని మ‌రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎలా ప‌ట్టుకుంటార‌ని చెన్నూరు సీఐ కేసు పెట్టేందుకు నిరాక‌రించారు. దీంతో…

తిరిగొచ్చిన విద్యార్థులకు ఊరట…

ఉక్రెయిన్ లో యుద్ధం కార‌ణంగా వెన‌క్కి వ‌చ్చేసిన వైద్య విద్యార్థులకు భార‌త ప్ర‌భుత్వం ఊర‌ట క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. వారి విద్యాభ్యాసం మధ్యలో ఆగిపోకుండా పూర్తి చేసే ప్రత్యామ్నాయ అవకాశాల దిశగా కృషి చేస్తోంది.…

యుద్ధభూమి నుంచి ఇద్ద‌రొచ్చారు..

యుద్దంతో తల్లడిల్లిపోతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వేగంగా జరుగుతోంది. ఎయిర్‌ఇండియా విమానంలో విద్యార్థుల‌ను స్వదేశానికి తీసుకువ‌చ్చారు. ఆపరేషన్‌ గంగను వేగవంతం చేసింది కేంద్రం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు…

ఎదురెదురుగా రైళ్లు… అయినా ఢీ కొట్ట‌లేదు…

ఒకే ప‌ట్టాల‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు... ఈ రెండు రైళ్లలో.. ఒక దానిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మ‌రో దానిలో రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ఉన్నారు.. అయితే రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వ‌చ్చినా అవి ఢీకొట్ట‌లేదు. ఒకే…

కార్మికుల కోసం పోటాపోటీగా

మంచిర్యాల : సింగ‌రేణి కార్మికుల‌ను ఆక‌ర్షించేందుకు జాతీయ బ్యాంకులు పోటీ ప‌డుతున్నాయి. తాము బీమా ఎక్కువ చెల్లిస్తామ‌ని, కార్మికుల‌కు రాయితీలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇస్తున్నాయి. దీంతో కార్మికులు ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. సింగ‌రేణి…

ఎంతో నేర్చుకున్నాం

మంచిర్యాల : అంత‌ర్జాతీయ మ‌హిళల దినోత్స‌వం సంద‌ర్భంగా ఢిల్లీలో నిర్వ‌హించిన స‌ద‌స్సులో తాము ఎంతో నేర్చుకున్నామ‌ని మంచిర్యాల స‌ఖి సీఏ శ్రీ‌ల‌త వెల్ల‌డించారు. ఢిల్లీలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ దేశవ్యాప్త…

అమ్మ‌లాగా అంగ‌న్‌వాడీల సేవ‌లు..

అంగ‌న్వాడీ టీచ‌ర్లు సొంత అమ్మ‌లాగా సేవ‌లందిస్తార‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గంలో అంగన్వాడి టీచర్లు ఆయాలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు ప్రతి కార్యక్రమాన్ని సొంత…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. బెంగ‌ళూరు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

బెంగ‌ళూరు ఎక్స్‌ప్రెస్‌కు ప్ర‌మాదం త‌ప్పింది. కాచిగూడ టు బెంగుళూరు రైలు (Bangalore Express) కాచిగూడ నుంచి బెంగళురుకు వెళ్తున్న సమయంలో ఇంజిన్ చక్రాలు వద్ద మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్ యాకత్ పూర స్టేషన్ వద్ద రైలు ఆపివేశారు. ఆ…

భౌతిక దాడులు సరికాదు..

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.…