పారాణింకా ఆరనేలేదు..
కోటి ఆశలతో అత్తవారింట అడుగిడిన ఆమె కాళ్ల పారాణి ఆరక ముందే బలవన్మరణానికి పాల్పడింది. వివాహమై 20 రోజులు తిరగకుండానే ఓ నవవధువు ఆత్మ హత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం లోని కొండపల్లిలో బుధవారం…