పారాణింకా ఆర‌నేలేదు..

కోటి ఆశలతో అత్తవారింట అడుగిడిన ఆమె కాళ్ల పారాణి ఆరక ముందే బలవన్మరణానికి పాల్పడింది. వివాహమై 20 రోజులు తిరగకుండానే ఓ నవవధువు ఆత్మ హత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం లోని కొండపల్లిలో బుధవారం…

మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పిలుపు

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా వేడుక‌లు ఘ‌నంగా చేయాల‌ని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి తారకరామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. తెలంగాణ ప్రభుత్వం…

మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముట్ట‌డి

మంచిర్యాల : మ‌ంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఇంటిని కాంగ్రెస్ మ‌హిళ‌లు ముట్ట‌డించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌పై ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని నిరసిస్తూ మ‌హిళ‌లు ఇంటిని…

మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముట్ట‌డి

మంచిర్యాల : మ‌ంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఇంటిని కాంగ్రెస్ మ‌హిళ‌లు ముట్ట‌డించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌పై ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని నిరసిస్తూ మ‌హిళ‌లు ఇంటిని…

రూ. 1.10 కోట్లు..

ఉక్రెయిన్ యుద్దం నేప‌థ్యంలో అక్క‌డి విద్యార్థుల‌ను త‌ర‌లించే ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ... మంది భార‌తీయుల‌ను త‌ర‌లించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ త‌ర‌లింపు ప్ర‌క్రియ‌లో ఒక్కో విమానం ఉక్రేయిన్…

మారిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌..

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. మార్చి 23, 2022 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు.. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.…

మా భూభాగం నుంచి త‌ర‌లిస్తాం..

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరికీ తగిన రక్షణ కల్సించి, వారిని సురక్షితంగా తమ భూభాగం గుండా స్వదేశానికి పంపుతామని భారత్ లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మంగళవారం చనిపోయిన మెడిసిన్ విద్యార్థి…

స్కూల్‌లో కొట్టుకున్న విద్యార్థులు, ఒక స్టూడెంట్ మృతి

ఒక పాఠ‌శాల‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ విద్యార్థి మృతికి దారి తీసింది. హైదరాబాద్‌లోని కృష్ణా నగర్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లోని విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. సాయికృప స్కూల్‌లో విద్యార్థుల మధ్య గొడవ…

ఓదార్చి.. ధైర్యం చెప్పి…

మంచిర్యాల : రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారికి ధైర్యం చెప్పారు. జైపూర్ మండలం వెలిశాల మల్లన్న ఆలయం సమీపంలో జరిగిన యాక్సిడెంట్ లో ఇద్ద‌రు మృతి చెందారు. ఈ…

ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి..

ఉక్రెయిన్‌లో మ‌రో భార‌త విద్యార్థి మ‌ర‌ణించారు. ఇప్ప‌టికే కర్ణాటకకు చెందిన నవీన్ ఓ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు కూడా ఓ విద్యార్థి ఉక్రెయిన్‌లో అనారోగ్యంతో మరణించారు. ఉక్రెయిన్ లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.…