ప్రైవేటీకరణ పాపం మీదే
సింగరేణిలో ప్రైవేటీకరణ పాపం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బిఎంఎస్ కార్మిక చైతన్య యాత్ర అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్టు గేట్ మీటింగ్కు ఆయన ముఖ్య…