ప్రైవేటీక‌ర‌ణ పాపం మీదే

సింగ‌రేణిలో ప్రైవేటీక‌ర‌ణ పాపం ఖ‌చ్చితంగా రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి ఆరోపించారు. బిఎంఎస్ కార్మిక చైతన్య యాత్ర అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్టు గేట్ మీటింగ్‌కు ఆయ‌న ముఖ్య…

గర్భిణులకు ఇంటికే పోషకాహారం

తెలంగాణ సర్కార్ గర్భిణులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో గర్భిణులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల లబ్దిదారులకు వేసవి సెలవుల్లో ఇబ్బందులు రాకుండా ఇంటి వద్దకే పోషకాహారాన్ని పంపిణీ చేయాలని కేసీఆర్ సర్కార్…

జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌కు సిద్దంగా ఉండండి

మంచిర్యాల : జాతీయ సంఘాలు కార్మికుల‌ను త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్నాయ‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. శ‌నివారం మంద‌మ‌ర్రి ఏరియా కే.కే.5 గనిపై నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ…

ఒంట‌రిగా ఉంద‌ని వేధించాడు.. చిత‌క్కొట్టింది..

అర్ధ‌రాత్రి యువ‌తి ఒంట‌రిగా ఉంద‌ని .. వేధించేందుకు ప్ర‌య‌త్నించాడు.. అంతే ఆమె అప‌ర‌కాళి అయ్యింది.. యువ‌కున్ని చిత‌క్కొంటింది.. వివ‌రాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ…

అంగ‌న్‌వాడీల‌కు వేస‌వి సెల‌వులు

మంచిర్యాల : అంగ‌న్‌వాడీల‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. స‌ర్క్యుల‌ర్ నంబ‌ర్ 847 జారీ చేసింది. మే 1 నుంచి 30 వ‌ర‌కు ఈ సెల‌వులు ప్ర‌క‌టించారు. అయితే సెల‌వులు మే 1 నుంచి 15 వ‌ర‌కు అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, 16వ తేదీ…

కార్మిక సంఘాల బాయిబాట‌..

సింగ‌రేణిలో ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉండ‌టంతో ఆయా కార్మిక సంఘాలు బాయి బాట ప‌ట్టాయి. అన్ని కార్మిక సంఘాలు కార్మికుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఐఎన్‌టీయూసీ,బీఎంఎస్‌,ఏఐటీయూసీ కార్మికుల వ‌ద్ద‌కు వెళ్ల‌గా,…

కార్మికుల సమస్యలను పరిష్కరిస్తం

కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు శ్రమిస్తామని TBGKS ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు RK-7 గనిలో లో అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా ఆయన కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున సమస్యలను అడిగి…

ఆచార్య హిట్టా…? ఫ‌ట్టా…?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌పై అభిమానుల‌లో ఏ ర‌క‌మైన అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీఎంట్రీ త‌ర్వాత చిరు సినిమాల‌పై అభిమానులు ఆస‌క్తి బాగా చూపుతున్నారు. తాజాగా చిరంజీవి ఆచార్య చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు…

31 పైస‌ల కోసం రైతును తిప్ప‌లు పెట్టిన బ్యాంక్

రైతులంటే అంద‌రికీ చుల‌క‌నే..ముఖ్యంగా బ్యాంకు అధికారుల‌కు.. కేవ‌లం 31 పైస‌ల కోసం రైతును ముప్పుతిప్ప‌లు పెట్టిన ఓ బ్యాంకు ఘ‌న‌త వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ సమీపంలో శ్యాంజీ బాయ్ 2020లో తన పేరుమీద ఉన్న కొంత భూమిని…

మాదారం లో విరిగిన విద్యుత్ స్తంభాలు

తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో సింగరేణి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు నాలుగు పోల్స్ విరిగాయి. అవి కాస్త ప్రభుత్వ విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో మాదారం కాలనిలో సరఫరా…