రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మంచిర్యాల : వేలాల జాతరకు వెళ్లాలని మిత్రులు నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కలిసి జాతరకు బయల్దేరారు. ఇంతలోనే వారిని మృత్యువు కబళించింది. ఇద్దరు స్నేహితులు మరణించడంతో బూర్గుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి..
మంచిర్యాల…