రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

మంచిర్యాల : వేలాల జాత‌ర‌కు వెళ్లాల‌ని మిత్రులు నిర్ణ‌యం తీసుకున్నారు. న‌లుగురు క‌లిసి జాత‌ర‌కు బ‌య‌ల్దేరారు. ఇంతలోనే వారిని మృత్యువు క‌బ‌ళించింది. ఇద్ద‌రు స్నేహితులు మ‌ర‌ణించ‌డంతో బూర్గుప‌ల్లిలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.. మంచిర్యాల…

గుడ్డు… వెరీ బ్యాడ్‌..

పై ఫొటోలో ఉన్న గుడ్ల‌ను చూశారా... అవును అవేంటి అంత‌గా చిన్న‌గా ఉన్నాయ‌నుకుంటున్నారు క‌దా..? నిజ‌మే.. సామాన్య ప్ర‌జ‌ల‌కు, మిగతా వారికి అవి చిన్న‌గానే క‌నిపిస్తాయి. కానీ, అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, సూప‌ర్‌వైజ‌ర్లు, సీడీపీవో, స్త్రీ, శిశు సంక్షేమ…

ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి

ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందిన ఘ‌ట‌న హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నీలోఫ‌ర్‌ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఇద్దరు చిన్నారులు మరణించారు. న‌ర్స్‌ ఇచ్చిన ఇంజెక్ష‌న్‌ వల్లే చిన్నారులు మరణించారని మృతుల త‌ర‌ఫున బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారులను…

స‌వాళ్లు విసురుతారు. సైలెంట్ అవుతారు..

వేస‌వి ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం రాజ‌కీయాలు హీట్ పెంచుతున్నాయి. ఉన్న‌ట్టుండి ప్ర‌తిప‌క్షాలు స్వ‌రం పెంచాయి. నేత‌లు మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. అధికార పార్టీ నేత‌ల అక్ర‌మాలు, క‌బ్జాలు, భూ దందాలు,…

రంగంలోకి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ !

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భార‌త్ త‌న పౌరుల‌ను ఉక్రెయిన్ నుంచి తీసుకురావ‌డానికి చ‌ర్య‌లు ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతోంది. భార‌త యుద్ధ విమానాల ద్వారా అత్యంత త్వ‌ర‌గా…

ఈ-చలాన్ సర్వర్ డౌన్

తెలంగాణ వ్యాప్తంగా సుదీర్గకాలంగా పెండింగ్ లో ఉన్న చ‌లాన్ల క్లియ‌రెన్స్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. గరిష్టంగా 75 శాతం డిస్కౌట్ ప్రకటించడంతో చలాన్ల చెల్లింపునకు తొలి రోజు నుంచే వాహ‌నాదారులు పోటెత్తారు. ప్రతి నిమిషానికి 700 చోప్పున…

దూసుకెళ్తోంది..

సింగ‌రేణి ప్ర‌తినిధి : ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అద్భుత ప్ర‌గ‌తితో దూసుకువెళ్తోంది. గతేడాది తో పోల్చి చూస్తే ఫిబ్రవరి నెలాఖరు నాటికి గణనీయమైన వృద్ధి సాధించింది. గతేడాది ఫిబ్రవరి నాటికి 425 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సింగరేణి ఈ…

అట‌వీ శాఖ సిబ్బందిపై దాడి

కొమురం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాగజ్ నగర్ మండలం ఊట్ పల్లిలో అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడికి తెగ‌బ‌డ్డారు. దీంతో అట‌వీ శాఖ సిబ్బందికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిలో బీట్ అధికారి శిరీష ఎనిమిది నెల‌ల గ‌ర్భిణి కావ‌డంతో తీవ్ర…

రేపు జీఎం కార్యాల‌యాల ఎదుట ధ‌ర్నా

కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సింగ‌రేణివ్యాప్తంగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఐఎన్‌టీయూసీ కేంద్ర క‌మిటీ సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుడు సిద్దం శెట్టి రాజమౌళి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.…

పండుగ పూట విషాదం.. ఇద్ద‌రి మృతి

మ‌హాశివరాత్రి ప‌ర్వ‌దినాన స్నానాల‌కు వెళ్లిన త‌ల్లి,కొడుకు మృతి చెందిన ఘ‌ట‌న సిర్పూర్‌(టి) మండ‌లంలో చోటు చేసుకుంది. కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) కి చెందిన ప‌ద్మ‌, ర‌క్షిత్, మంగ పెన్ గంగానదిలో పుణ్య స్నానాలు కోసం వెళ్లారు.…