నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..
మంచిర్యాల : సింగరేణి గురించి కానీ.. ఇక్కడి కార్మికుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని అలా మాట్లాడినట్టు నిరూపిస్తే ముక్కునేలకు రాస్తా అని హుజురాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.…