70 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
మంచిర్యాల : అర్ధరాత్రి అక్రమంగా మహారాష్ట్రకి తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కాల్ టెక్స్ బ్రిడ్జి వద్ద…