నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..

మంచిర్యాల : సింగరేణి గురించి కానీ.. ఇక్కడి కార్మికుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో ఒక్క‌సారి కూడా మాట్లాడ‌లేద‌ని అలా మాట్లాడినట్టు నిరూపిస్తే ముక్కునేలకు రాస్తా అని హుజురాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స‌వాల్ విసిరారు.…

ప్రాణం మీద‌కు తెచ్చిన ప్రీ వెడ్డింగ్ షూట్

ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు యువ‌తీ, యువ‌కులు తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. దీని కోసం ప్రీ వెడ్డింగ్‌ షూట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అది కాస్తా ఓ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాబోయే జంట చేపట్టిన ఫ్రీ…

ప్రాణం మీద‌కు తెచ్చిన ప్రీ వెడ్డింగ్ షూట్

ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు యువ‌తీ, యువ‌కులు తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. దీని కోసం ప్రీ వెడ్డింగ్‌ షూట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అది కాస్తా ఓ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాబోయే జంట చేపట్టిన ఫ్రీ…

మహిళా న్యాయవాది ఆత్మహత్య

హైదరాబాద్ లోని చందానగర్ లక్ష్మీవిహార్ ఫేజ్వన్ డిఫెన్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శివాని అనే మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవ కారణంగా లాయ‌ర్ శివానీ ఆత్మహత్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. వివ‌రాల్లోకి వెళితే….…

దురుద్దేశంతో బాలిక‌ల‌ను తాక‌డం నేర‌మే..

లైంగిక ఉద్దేశంతో బాధితురాలి ఛాతీని లేదా నిర్థిష్ట భాగాల‌ను తాకితే.. అది లైంగిక వేధింపుల కింద‌కు వ‌స్తుంద‌ని కోల్‌క‌తా హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి శరీరంలో ఛాతి భాగంగా అభివృద్ధి చెందిందా..? లేదా..? అనేది అప్రస్తుతమని, నిందితుడు…

అభివృద్ధి ప‌నులు వేగ‌వంతం చేయండి

మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి తదితర ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆదేశించారు. హైదరాబాదులోని R&B కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం…

టీఆర్‌ఎస్ నేతల వేధింపులు.. తల్లీ, కొడుకు ఆత్మహత్య

టీఆర్ఎస్ నేత‌ల వేధింపుల‌తో త‌ల్లీ,కొడుకులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కామారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. లాడ్జిలో తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్న వారు…

అంగన్వాడీ టీచర్లు.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు..

అంగన్వాడీల్లో సూపర్వైజర్ పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు టీచర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు దళారులకు డబ్బులు ఇచ్చి ఆ మార్గం సాధ్యం కాకపోవడంతో ఇతర దారులు వెతుకుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో…

మ‌రోసారి చార్జీల పెంపు

ప్రయాణికులపై టీఎస్ఆర్టీసీ మరో షాకిచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా రిజర్వేషన్ ఛార్జీలు పెంచింది. దూరాన్ని బట్టి రిజర్వేషన్ ఛార్జీలను రూ.20 నుంచి రూ.30 వరకు పెంచింది. అయితే ఈ పెంపునకు సంబంధించి ఆర్టీసీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన…

కొత్త ఫీచ‌ర్ల‌తో వాట్స‌ప్‌

దిల్లీ: వాట్సప్‌ మరిన్ని ఫీచర్లతో ముందుకొస్తోంది. త్వరలోనే వాట్సప్‌లో మరిన్ని ఫీచర్లు జోడించనున్నట్టు ఆ యాప్‌ యాజమాన్య సంస్థ మెటా ప్లాట్‌ఫార్మ్స్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ గురువారం ఓ పోస్టులో వెల్లడించారు. గ్రూప్‌ కాల్‌లో ఒకేసారి 32 మంది…