గేట్ మీటింగ్ అడ్డుకున్న టీబీజీకేఎస్ నేత‌లు

మందమర్రి ఏరియా k.k.5 గనిపై బీఎంఎస్‌ నేత‌ల గేట్ మీటింగ్ టీబీజీకేఎస్ నేత‌లు అడ్డుకున్నారు. దీంతో బీఎంఎస్, టీబీజీకెఎస్ నాయకులకు మద్య గొడవ జరిగింది. సింగ‌రేణి వ్యాప్తంగా జ‌రుగుతున్న యాత్ర‌లో భాగంగా బీఎంఎస్ నేత‌లు మంద‌మ‌ర్రి ఏరియా కేకే5 గ‌నిపై…

హాస్ట‌ల్‌ విద్యార్థుల మందు పార్టీ

బీసీ హాస్ట‌ల్‌లో ఫేర్‌వేల్ పార్టీలో విద్యార్థులు మందు తెచ్చుకుని చిందేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు బ‌య‌టికి రావ‌డంతో అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులు ఆదివారం…

పిలుస్తోంది.. ఇంద్ర‌వెల్లి..

అమ‌ర‌త్వం మ‌ర‌ణం కాదు... అది మ‌రో సూర్యోద‌యం... ఇంద్ర‌వెల్లి ఈ పేరు త‌ల‌చుకుంటే చాలు... ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది.. ర‌క్తం స‌ల‌స‌ల మ‌సులుతుంది. అమ‌రుల త్యాగాలు గుర్తుకు వ‌స్తాయి. త‌మ వాళ్ల కోసం బిగించిన పిడికిళ్లు మ‌దిలో మెదులుతాయి.…

బెల్లంపల్లిలో ఉద్రిక్తత

మంచిర్యాల :సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్తత లకు దారి తీసింది. టీఆర్ఎస్,బీజేపీ మధ్య బాహాబాహీకి దారితీసింది. హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రకు పోలీసులు డీజే పర్మిషన్ ఇవ్వలేదు. దీనికి ఎమ్మెల్యే దుర్గం…

ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత

ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న రాజన్న సిరిసిల్ల జిల్లా లో చోటు చేసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘ‌ట‌న ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద జ‌రిగింది. ముగ్గురు మిత్రులు మిడ్ మానేరులో ఈతకు వెళ్లారు. వారు ముగ్గురు…

ఎండ‌దెబ్బ‌.. మృత్యువాత‌..

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో దంచికొడుతున్న ఎండ‌ల‌తో జ‌నం పిట్ట‌ల్లా రాలుతున్నారు. ఎండదెబ్బ‌తో ఇప్ప‌టికే ఆరుగురు వ్య‌క్తులు మృత్యువాత ప‌డ్డారు. కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే న‌లుగురు మ‌ర‌ణించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు…

విద్యుత్ షాక్ తో రైతు మృతి

మంచిర్యాల : ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్‌తో ఓ రైతు మ‌ర‌ణించాడు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో జరిగిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన శంకరి రామన్న (60) నీరు పెట్టేందుకు పొలానికి వెళ్ళాడు.…

సాయిగ‌ణేష్ కుటుంబానికి అమిత్ షా ఫోన్

పోలీసులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ… ఖమ్మంలో ఆత్మహత్యకు బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప‌రామ‌ర్శించారు. . కేసుపై ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్…

ప్ర‌భుత్వ విప్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన విద్యార్థులు

మంచిర్యాల :త‌మ ప్రాంతం స‌స్య‌శ్యామ‌లం అయ్యేందుకు ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు శాస‌న‌స‌భ్యులు చేస్తున్న కృషికి కోటపల్లి గురుకుల విద్యార్థులు వినూత్న రీతిలో త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బాల్క సుమ‌న్ వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ నిధుల‌తో నియోజ‌క‌వర్గాన్ని…

స‌ర్‌ప్రైజ్ అంది.. కాబోయే భర్త గొంతు కోసింది..

కాబోయే భ‌ర్తను స‌ర్‌ప్రైజ్ క‌ళ్లు మూసుకో అంది.. ఆమె చెప్పినట్లే.. కళ్లు మూసుకున్నాడు. వెంటనే షాపులో కొన్న క‌త్తితో అత‌ని గొంతు కోసేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లాలోని పాడేరుకు చెందిన రాము…