అడ‌విని.. ఆయుధాన్ని వీడి…

Mallojula Venugopal Rao:మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్‌కు ఆయుధం అప్ప‌గించారు. 43 ఏండ్ల పాటు కొన‌సాగించిన ఉద్య‌మాన్ని వీడి, అనుబంధం ఉన్న అడ‌విని వీడి…

కాసేప‌ట్లో మీడియా ముందుకు మ‌ల్లోజుల

Maoist Party Politburo member Mallojula Venugopal Rao:మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ సోను అలియాస్‌ అభయ్ మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో…

నిందితుల‌కు ఎమ్మెల్యే వినోద్ ఆశ్ర‌యం

Former MLA Durgam Chinnaiah:వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మధుకర్ గారి ఆత్మహత్యకు సంబంధించి ఇంతకాలం గడిచినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా కేంద్ర…

పార్టీ బీ ఫామ్‌.. రూ. 40 ల‌క్ష‌ల చెక్కు..

Jubilee Hills By-Election:జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకి పార్టీ అధినేత కేసీఆర్ మంగ‌ళ‌వారం బీ-ఫామ్ అందించారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ. 40 లక్షల చెక్కు సైతం అందించారు. ఈ సందర్భంగా…

చెంప ప‌గులుద్ది… బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తా..

ఇద్ద‌రు బీజేపీ నేత‌లు.. ఇద్ద‌రూ పార్ల‌మెంట్ స్థాయి నేత‌లే.. కానీ ఒక‌రికి కోప‌మొచ్చింది... మ‌రో నేత‌కు చెంప ప‌గులుద్ది అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు.. అది కూడా రాష్ట్ర అధ్య‌క్షుడు ముందు... ఇంతకీ ఏం జ‌రిగిందంటే... వేమ‌న‌ప‌ల్లి మండ‌లం…

ఆయుధాలు వదిలేసిన అగ్రనేత మల్లోజుల

Mallojula Venugopal Rao:మావోయిస్ట్​ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ‌ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో సీపీఐ మావోయిస్ట్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్​ సోనూ అలియాస్ భూప‌తి 60 మంది మావోయిస్టు కార్యకర్తలతో కలిసి ఆయుధాలు…

నీల్వాయికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు

BJP state president Ramchandra Rao:భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మంగ‌ళ‌వారం ఉద‌యం మంచిర్యాల జిల్లా వేమ‌న‌ప‌ల్లి మండ‌లం నీల్వాయికి రానున్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల వేధింపుల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఏట…

హాస్ట‌ళ్ల‌లో అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు.. రూ. 60 కోట్లు విడుద‌ల

CM Revanth Reddy:బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వ‌స‌తి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 60 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి కేటాయించిన ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల…

ప్రాణాల‌కు తెగించి… దొంగ‌ల వీడియో తీసి..

దొంగ‌లు డ‌బ్బులు తీసుకుని పారిపోతున్నారు.. కొద్దిసేపు ఆందోళ‌న‌, భ‌యం.. కానీ ఆ యువ‌కుడు వెంట‌నే తేరుకున్నాడు.. త‌న వాహ‌నంతో దొంగ‌ల‌ను వెంబ‌డించాడు. వారిని వీడియో తీశాడు.. అది పోలీసుల‌కు ఆధార‌మైంది.. దొంగ‌లు దొరికారు... ఎంతో సాహసంతో వీడియో…

మంత్రి ఇలాకాలో రైతు ఆత్మ‌హ‌త్య…

చెన్నూర్ పట్టణంలోని మహంకాళివాడకు చెందిన గడల మొండి (60) అనే రైతు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక క్రిమి సంహారక మందు తాగి పాలవాగు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన‌ వివరాల ప్రకారం కొన్నేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌…