Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పొజిషన్లో ఉన్నా… అపోజిషన్లో ఉన్నా.. తెలంగాణనే ఫస్ట్
BRS Silver Jubilee celebrations in Dallas: మహాత్ముని స్ఫూర్తిగా తెలంగాణ కలగన్న కేసీఆర్ ఒక్కడిగా బయల్దేరి, అవమానాలు అధిగమించి తెలంగాణ సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో…
సింగరేణిలో వన మహోత్సవ జోష్
Singareni: సింగరేణి వ్యాప్తంగా ఆదివారం వనమహోత్సం జోష్గా కొనసాగింది. కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓసీలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని సీఎండీ ఎన్.బలరామ్(Singareni CMD N. Balaram) ప్రారంభించారు. ఆయన స్వయంగా 121 మొక్కలను నాటి అందరిలో…
మిస్ వరల్డ్ 2025 గా ఓపల్ సుచాత
Miss World 2025:మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంశ్రీ నిలిచారు. జడ్జి జూలియా మొర్లి విజేత పేరుని ప్రకటించారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా 72వ మిస్ వరల్డ్ ఓపల్ సుచాతకి కిరీటంతో సత్కరించారు.
ప్రపంచ…
సీతక్క మాట…ఎమ్మెల్సీ నిద్ర…
అది ఏకంగా మంత్రి సమీక్షా సమావేశం.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యక్రమం..ఆ సమావేశంలో ఓ ప్రజా ప్రతినిధి గాడ నిద్రలోకి జారుకున్నారు. మరి ఆయన చిన్న ప్రజాప్రతినిధి కాదు.. ఏకంగా ఎమ్మెల్సీ..
మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్లో ఏర్పాటు…
భయం భయంగా.. దూరం దూరంగా..
Kalvakuntla Kavitha: అక్క పర్యటనలో ఆమె వెంట వెళితే ఏమవుతుందో..? వెళ్లకపోతే ఏమవుతుందో..? అధినేతకు కోపం వస్తుందా..? ఇక్కడ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడా...? వెళ్లాలా....? వద్దా..? ఇలా వంద ప్రశ్నలు..…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కన్నెపల్లి మండలం టేకులపల్లిలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో పాటు గొల్లగట్టు, కన్నెపల్లిలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల…
సింగరేణిలో వనమహోత్సవం
Singareni: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జూన్ 1 నుంచి సింగరేణి వ్యాప్తంగా పెద్దఎత్తున వన మహోత్సవ కార్యక్రమాలను చేపట్టాలని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్(Singareni CMD N.Balaram) ఆదేశించారు. ఈ ఏడాది 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలను నాటి…
కాంగ్రెస్లో కుల రాజకీయాలు నడుస్తున్నయ్..
కాంగ్రెస్ పార్టీలో కులరాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనలో మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. కాంగ్రెస్ లో కుల రాజకీయాలు నడుస్తున్నాయని, నిమ్న వర్గ నేతలను…
నమాజ్ చేసి ప్రారంభిద్దామనుకున్నం.. భారత్ ముగించేసింది..
మేం నమాజ్ చేసి భారత్ పై దాడులు చేద్దామనుకున్నాం.. కానీ ఈలోపే భారత్ దాడులు ప్రారంభించి ముగించిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అన్నారు. అజార్ బైజాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ పై తామే ముందు దాడి…
తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు
Telangana Congress Committees: తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుపై ఏఐసీసీ ఆమోదం తెలిపింది. పోలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ, డిలిమిటేషన్, రాజ్యాంగ పరిరక్షణ, అనుశాసన కమిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ప్రకటించిన కమిటీలను వెంటనే అమలు చేయాలని…