Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్
Pawan Kalyan: ఆయన హడావిడి... పోలీస్ డ్రెస్ చూసి ఐపీఎస్ అనుకున్నారు.. ఐపీఎస్ యూనిఫాంలో ఉన్న అధికారికి సెల్యూట్ కొట్టి, ఫోటోలు సైతం దిగారు కొందరు అధికారులు.. కానీ, తీరా విషయం తెలిసి షాక్ అయ్యారు. ఏకంగా వై కేటగిరీ భద్రత ఉన్న పవన్…
తెలంగాణ నేతల లేఖలు చెల్లుబాటు
Tirumala Tirupati devastanam: తెలంగాణలోని ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు లేఖలు తీసుకోనుంది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇక మీదట వారానికి రెండు…
మరో వివాదంలో కాంగ్రెస్
Congress: కాంగ్రెస్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఆ పార్టీ "భారతదేశ మ్యాపు"ని వక్రీకరించడం వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లేకుండా భారతదేశ మ్యాపుని పోస్టర్లుగా వేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక బెలగావిలో కాంగ్రెస్ అత్యున్నత…
ఉద్యోగాలను క్రమబద్దీకరించే వరకు ఉద్యమం
సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిండిగల్ యాదగిరి స్పష్టం చేశారు. 17 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం…
చెత్త కుప్పలో ఆడ శిశువు మృతదేహం
తల్లి గర్భం నుంచి బయటపడి ప్రపంచాన్ని చూసిందో లేదో.. చెత్తకుప్పకు చేరి విగతజీవిగా మారిందో పసికందు... అప్పుడే పుట్టిన పాపాయికి నిండు నూరేళ్లు నిండాయి. ఏ పాపం తెలియని ఆ పనికూనకు అంత పెద్ద శిక్ష ఎవరు విధించారో.. ఈ లోకాన్ని…
ఎస్సై సాయికుమార్ మృతదేహం లభ్యం
Body of SI Saikumar found : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్సై సాయికుమార్ మృతదేహం గురువారం ఉదయం లభించింది. ఆయనతో పాటు బీబీపేటలో కానిస్టేబుల్ శ్రుతితోపాటు బీబీపేట మండలానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువులో…
దాడి చేసింది కుక్కలే
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నీలాయపల్లి వద్ద లేగదూడ పై దాడి చేసింది కుక్కలే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బుధవారం సాయంత్రం లేగదూడ పై ఓ జంతువు దాడి చేసిందని అది పులి అయి ఉండవచ్చు అని గ్రా భావించారు. అడవిలో నీలాయపల్లి వస్తున్న ఇద్దరు…
రెండున్నర గంటలు – 50 ప్రశ్నలు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) విచారణ ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ విచారణలో 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇందులో కొన్నింటికి ఆయన సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్లు సమాచారం.…
అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
media accreditation cards: జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు మూడు నెలల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.హరీశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.…
సింగరేణి భవిష్యత్ భయానకం
Singareni: వేల కోట్ల లాభాలు.. వందల కోట్లు కార్మికులకు పంపిణీ.. లాభాల వాటా... బోనస్లు... ఇలా చెప్పుకుంటూ పోతే సింగరేణి సిరులవేణిగా కనిపిస్తుంది.. బంగారం కురిపించే పరిశ్రమగా తోస్తుంది... కానీ ఆ సంస్థను బకాయిలు గుది బండగా…