Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ
Deputy CM Bhatti Vikramarka : హైదరాబాద్ నగరంలో వీఐపీల ఇళ్లలో వరుసచోరీలు జరుగుతున్నాయి. మొన్న హీరో మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరగ్గా.. తాజాగా ఏకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ రెండు ఘటనల్లో నిందితులను పోలీసులు…
హైడ్రా అధికారులపై కోర్టు సీరియస్
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. అయితే, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. వచ్చే…
మన నిర్మల్కు కేంద్ర అవార్డు..
Telangana Awadrs : 2024 సంవత్సరానికి కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డుల్లో మన రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో పోటీలు నిర్వహించగా, "క్రాఫ్ట్స్" కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మల్,…
జగన్ తిరుమల పర్యటన రద్దు
YS Jagan: వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే, గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో…
ఆయన జీవితం.. భవిష్యత్ తరాలకు ఆదర్శం..
స్వాతంత్ర సమరయోధుడు, తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ కొండా లక్ష్మణ్…
‘దేవర’ థియేటర్లో విషాదం
'దేవర' రిలీజ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్న వేళ.. కడప జిల్లా అప్సర థియేటర్లో పెను విషాదం చోటు చేసుకుంది. థియేటర్లో 'దేవర' సినిమా చూస్తున్న ఎన్టీఆర్ అభిమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. అయితే కడప జిల్లాలో 'దేవర' రిలీజ్…
IMA కార్యవర్గం ఎన్నిక
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పీ.రమణ, ప్రధానకార్యదర్శిగా విశ్వేశ్వరరావు,కోశాధికారిగా స్వరూపారాణి, ఉపాధ్యక్షులుగా పద్మ, ఎన్.ఎస్.శ్రీనివాస్, రవిప్రసాద్, నవీన్, కళావతి, సంయుక్త…
విద్యా భారతి పాఠశాలకు ప్రతిష్టాత్మక అవార్డు
విద్యలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న విద్యాభారతి విద్యా సంస్థలకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఎడ్యుకేషన్ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డైనమిక్ స్కూల్ అవార్డ్స్ లో తాండూర్ విద్యాభారతి పాఠశాలకు 2024…
పోడు రైతుల ఆందోళన
పోడు భూముల వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సబ్కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఇటికెల పహాడ్ పోడు…
మీడియా అక్రిడియేషన్ల గడువు పొడిగింపు
Media Accreditation : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడియేషన్ల గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వలు జారీ చేశారు. ఈ…