Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
‘నా ఫోన్ పోయింది… వెతికిపెట్టండి..
Bandi Sanjay : తన ఫోన్ పోయిందని దానిని వెతికిపెట్టాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో 7680006600…
బీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు..
Telangana BRS: బోథ్ బీఆర్ఎస్లో గ్రూపుల గోల తగ్గడం లేదు. కొన్ని రోజులుగా గ్రూపులు కొనసాగుతుండగా, ఆదివారం ఈ పోరు మరింత వేడెక్కింది. రెండు వర్గాలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో అటు కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.…
పోలీసులు ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు
Orijn's Diary Controversy : పోలీసుల వైఖరి వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని, వారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరిజన్ డైరీ నిర్వాహకురాలు షెజల్ అలియాస్ నందిని అలియాస్ శైలజ ఆరోపించారు. ఈ…
విద్యావ్యవస్థలో సరికొత్త సేవలకు శ్రీకారం…
Launch of new services in education system: ఆ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు.. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాడు... అన్ని సేవలు ఒకే గొడుగు కిందకు వస్తే విద్యాసంస్థల కష్టాలు తీరుతాయని భావించాడు.. వెంటనే…
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
Durgam Chinnaiah: బీజేపీ, ఆ పార్టీ అధ్యక్షుడు బండిసంజయ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద బండిసంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం…
పులి దాడిలో వ్యక్తి మృతి
Tiger Attack:మహారాష్ట్రలో పులి దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇప్ప పూల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి చంపేసింది. చంద్రాపూర్ జిల్లా నాగ్ భిడ్ తాలూకాలో తుకుమ్ గ్రామ అటవీ ప్రాంతంలో ఇప్పపులు సేకరించేందుకు అరుణ్ మహదేవ్ రాందాయ్ (56) అనే…
జవాబు పత్రాల గల్లంతులో ఇద్దరిపై వేటు
ఉట్నూరులో జవాబు పత్రాల గల్లంతులో పోస్టాఫీస్ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. దగ్గరుండి జాగ్రత్తగా తరలించాల్సిన జవాబు పత్రాలు తమకేం పట్టన్నట్లు తీసుకువెళ్లారు. అందుకే జవాబు పత్రాలు మాయం అయ్యాయని పలువురు…
పదో తరగతి జవాబు పత్రాల మాయం
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో పదవ తరగతి జవాబు పత్రాల మాయం అయిన ఘటన కలకలం రేపింది. ఉట్నూర్ లో పరీక్ష రాయటానికి 1011 విద్యార్థులకు అధికారులు 5 సెంటర్లు ఏర్పాటు చేశారు.సోమవారం రాసిన పరీక్షకు సంబందించిన జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించారు.…
చిరుధాన్యాలతో పూర్తి పోషకాలు
చిరుధాన్యాల వినియోగం ద్వారా శరీరానికి పూర్తి స్థాయి పోషకాలు అందుతాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోషణ పక్ష వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్…
ఒక వివాదం… ఎన్నో ప్రశ్నలు..
MLA Durgam Chinnaiah: కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరిజన్ వివాదంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు ఆరిజన్ సంస్థ చేస్తున్న వాదనలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి. దీంతో సామాన్యులు…