Browsing Category

తాజా వార్తలు

భూ తగాదాలతో ఆత్మహత్యాయత్నం

Telangana: తగాదాల నేపధ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయటంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం తహసిల్దార్ కార్యాలయం అవరణలో మంగళవారం ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇడిదినేని వెంకటేష్ ఆయన సోదరులకు తాండూర్…

డిప్యూటీ క‌లెక్ట‌ర్ల బ‌దిలీ

Transfer of Deputy Collectors: రాష్ట్రంలో 15 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తు తం వివిధ జిల్లాల్లో రెవెన్యూ…

బీఆర్ఎస్… బీజేపీ బంధువుల పార్టీ

Rahul Gandhi: బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ రిస్తేదార్‌ పార్టీ (బీజేపీ బంధువుల పార్టీ) అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ మోడీ చేతిలో కేసీఆర్‌ రిమోట్ ఉంద‌న్నారు. సీఎం కేసీఆర్‌…

కాంగ్రెస్‌లో క‌య్యం

Congress: మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావును ఇరుకున పెట్టేందుకే మాజీ మంత్రి వినోద్ చెక్ బౌన్స్ కేసు పెట్టారా..? త‌న‌ను స్థానికేత‌రుడు అని ప్ర‌చారం చేస్తున్నందుకు ఈ విధంగా క‌క్ష తీర్చుకుంటున్నారా..? ఒక‌వేళ త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తే ఈ కేసు…

మోదీ హ‌వా త‌గ్గ‌లేదు..

Modi: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని టైమ్స్ నౌ నవభారత్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హ‌వా త‌గ్గ‌లేద‌ని ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ‘జన్‌ గన్‌ కామన్’ పేరుతో ‘టైమ్స్ నౌ- నవభారత్’ ఈ సర్వే…

50 శాతం లోటు వ‌ర్ష‌పాత‌మే…

Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా తెలంగాణను తాకాయి. గతేడాది మే చివరి వారంలోనే రాష్ట్రాన్ని తాకగా.. ఈ ఏడాది మాత్రం జూన్ 20 తర్వాత రుతు పవనాలు పలకరించాయి. రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా కొద్ది రోజులు విస్తారంగా వర్షాలు…

ఈటలకు భద్ర‌త ఇలా.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Etala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల రాజేందర్ (Etala Rajender), ఆయన సతీమణి జమున ఆరోపణలు చేసిన నేపథ్యంలో కీలక పరిణామం…

ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య

Suicide:త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లి జ‌లాశ‌యంలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చోటుచేసుకున్నది. శభాష్‌పల్లి వంతెన వద్ద మిడ్‌ మానేరులో దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య…

తుపాకీ మిస్‌ఫైర్‌.. హెడ్‌కానిస్టేబుల్ మృతి

Miss Fire: తుపాకీ మిస్ ఫైర్ అయి ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రామయ్య ప్రింటింగ్ ప్రెస్ దగ్గర సెక్యూరిటీ విధులు నిర్వ‌హిస్తున్నాడు.…

బీఅర్ఎస్ నేత, గాయకుడు సాయి చంద్ మృతి

Singer Sai Chand:ప్రముఖ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్ళారు ఆయన. అక్కడే…