Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
దిగివస్తున్న టమాట ధరలు
Tomato: టమాట ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఆకాశాన్నాంటిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఒక కేజీ టమాటా ధర సుమారు రూ. 150 నుంచి రూ. 200 సమీపానికి…
అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
Amarnath Yatra: ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజుల పాటు నిలిచిన అమర్నాథ్ యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభమైంది. పంజ్తర్ని, శేషనాగ్ బేస్ క్యాంపుల నుండి ఈ యాత్ర పునఃప్రారంభించారు. అమర్నాథ్ ఆలయం చుట్టూ వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో…
‘బండి’ కి కీలక పదవి..
Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు పదవి విషయంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. బండి సంజయ్తో పాటు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా జాతీయ కార్యవర్గంలోకి…
ప్రార్థనలకు వెళ్లి.. పరలోకానికి..
Road Accident: అప్పటి వరకు దైవసన్నిధిలో గడిపారు... ప్రార్థనలు చేశారు.. ఇంటికి వెళ్తున్న సమయంలో విధి మృత్యు రూపంలో కాటేసింది..
వివరాల్లోకి వెళితే.. గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.…
సింగరేణికి ఆల్టైం రికార్డు లాభాలు
Singareni: సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్ తో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం 2022 -23లో బొగ్గు…
మూడు కార్పొరేషన్లను చైర్మన్ల నియామకం
Telangana: తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి మూడు కార్పొరేషన్లను చైర్మన్లు నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం మేరకు వీరిని నియమించారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్…
సింగరేణి పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్
Singareni:రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు…
ముఖ్యమంత్రి వల్లే అదనపు హక్కులు
Singareni: సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వలననే అనేక హక్కులు వచ్చాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం బెల్లంపల్లి ఏరియా గోలేటి సిహెచ్పీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య…
టమాట దొంగలు..
Tomato thieves: టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కేజీ టమాటా ధర రూ.150 పైగా ఉంటోంది. ఈ తరుణంలో కర్ణాటక రాష్ట్రం హసన్లో టమాటా దొంగలు హల్చల్ చేశారు. దాదాపు రూ.2.7లక్షల విలువైన టమాట పంటను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు హళేబీడు…
బండి సంజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నం
BJP: బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్గా బండి సంజయ్ను తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఖమ్మం జిల్లాలో ఓ కార్యకర్త ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం బీజేపీ పార్టీ అర్బన్ టౌన్ ఉపాధ్యక్షుడుగా…