Browsing Category

తాజా వార్తలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంత పార్టీ నుంచే పోటీ

Kalvakuntla Kavitha:బీఆర్ఎస్ పై మనసు విరిగింది... కేసీఆర్ పిలిచిన సరే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళేది లేదు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ కు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉన్నది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేస్తామ‌ని…

ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా మూసీ ప్ర‌క్షాళ‌న‌

Telangana Assembly Sessions:మూసీ న‌ది(Musi River)కి శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. ఒక ప‌ద్ద‌తి, ప్ర‌ణాళిక బ‌ద్దంగా మూసి ప్ర‌క్షాళ‌న…

ప్రాణాంత‌క ప్ర‌యాణం

గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై బోగీల‌పై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వ్య‌క్తిని పోలీసులు ప‌ట్టుకుని స్టేష‌న్ త‌ర‌లించారు. తెలంగాణ‌లోని మంచిర్యాల‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గోర‌ఖ్‌పూర్ రైలుపై ఓ వ్య‌క్తి కూర్చుని ప్ర‌యాణిస్తున్న…

మందుబాబుల దండ‌యాత్ర‌

Record liquor sales:మ‌ద్యం అమ్మ‌కాల్లో తెలుగు రాష్ట్రాలు గ‌తంలో ఉన్న రికార్డుల‌న్నింటిని కొల్ల‌గొట్టి ముందుకు సాగుతున్నాయి. ప్ర‌భుత్వాలు రికార్డు స్థాయి ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటున్నాయి.  తెలంగాణలో డిసెంబర్ 2025లో రికార్డు స్థాయిలో రూ.5,102…

తాగారు… దొరికారు..

Drunk And Drive:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2026 నూతన సంవత్సర వేడుకలు (New Year Clebrations) అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవ‌త్స‌రం సందర్భంగా…

సోష‌ల్ మీడియా ప్ర‌చారం అవాస్తం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ సంచాయి జన బాగీదారిలో మంచిర్యాల జిల్లా ఎంపికై అవార్డు పొందిందని, జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశాలు పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం…

2029లో కాంగ్రెస్ జెండా ఎగ‌రాలి

Mancherial DCC President Pinnanti Raghunath Reddy:2029లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగ‌రాల‌ని అందుకు ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌, నాయ‌కుడు సైనికుడిలా ప‌నిచేయాల‌ని మంచిర్యాల డీసీసీ అధ్య‌క్షుడు పిన్నింటి ర‌ఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.…

2026 షురూ!

ప్రపంచం కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. నూత‌న సంవ‌త్స‌ర‌ వేడుకలు అప్పుడే మొదలైపోయాయి. భూగోళం మీద అందరి కంటే ముందు న్యూజిలాండ్ 2026 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు…

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై పోలీసుల ఆంక్ష‌లు

తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిషోర్ ఝా స్ప‌ష్టం చేశారు. కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లకు సంబంధించి ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు. వేడుక‌లు ఆనందంగా జ‌రుపుకోవాల‌ని.. కానీ చట్టానికి లోబడి మాత్రమే…

ఆటో బొలెరో ఢీ, విద్యార్థులకు గాయాలు

ల‌క్ష్సెట్టిపేట‌లో జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో పాఠ‌శాల‌కు వెళ్లే విద్యార్థులు గాయప‌డ్డారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తరలించే ఆటో ను బొలెరో ఢీ కొట్టింది. స్థానిక సీ ఎస్ ఐ రోడ్ లోని కెనాల్ వద్ద ఆటోను…