Browsing Category

తాజా వార్తలు

బ్రేకింగ్‌.. రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురి మృతి

Four people died in a road accident: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యు వాత పడగా..…

వేతన ఒప్పందం కోసం సమ్మెకు సిద్ధం…

BMS leader Kottakapu Lakshmareddy: బొగ్గు గని కార్మికుల11వ వేతన ఒప్పందం కోసం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని BMS జాతీయ బొగ్గు గనుల ఇన్‌చార్జీ, జేబీసీసీఐ సభ్యులు కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. భూపాలపల్లి సుభాష్‌కాలనీ సింగరేణి…

విద్యార్థుల ఆక‌లికేక‌లు

Appetite of students: విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం పెడుతున్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా అది నీటి మూట‌ల‌ని తేలిపోతోంది. చాలా చోట్ల వారికి స‌రైన భోజ‌నం లేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. చివ‌ర‌కు ఆందోళ‌న‌కు సైతం దిగుతున్న ప‌రిస్థితి.…

మరో కొత్త రాజకీయ పార్టీ

Another new political party: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత‌గా పార్టీ పెడుతున్నార‌న్న ప్ర‌చారం నిజ‌మేన‌ని తేలిపోయింది. సొంత పార్టీ స్థాపిస్తున్న‌ట్లు ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు. రెండు ద‌శాబ్దాల పాటు బీజేపీలో కొన‌సాగుతున్న…

సింగ‌రేణి ప్రాంత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

Balka Suman: సింగ‌రేణి ప్రాంతంలో ఉన్న స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో సింగ‌రేణి ప్రాంత సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…

ఐన్యూస్ నుంచి తప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఐన్యూస్ చానెల్ వదిలేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఐన్యూస్ ఛానెల్ లో పార్టనర్ గా చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య నినాదం ఎత్తుకొని ఇటు తెలంగాణలో అటు…

సింగ‌రేణికి వందేళ్లకు పైగా ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌

Singareni: మ‌రో వందేళ్ల సింగ‌రేణి సంస్థ కు తిరుగు ఉండ‌ద‌ని ఆ సంస్థ‌ సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ పేర్కొన్నారు. హైద‌రాబాద్ సింగ‌రేణి భ‌వ‌న్ లో శుక్ర‌వారం జ‌రిగిన సింగ‌రేణి ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.…

ఆరోగ్య తెలంగాణ లక్ష్యం

Balka Suman launched the KCR Nutrition Kit scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. బుధవారం “కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌” పథకాన్ని ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ…

చిన్నారులను చూసినా… కాల్చేశారు..

Manchiryal: ఆరుగురి స‌జీవ ద‌హ‌నం కేసులో రోజుకో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఈ ఘ‌ట‌న‌లో అన్నెం, పున్నెం ఎరుగ‌ని చిన్నారులు సైతం ప్రాణాలు విడిచారు. పెద్ద‌లు చేసిన త‌ప్పుల‌కు ఇద్ద‌రు చిన్నారులు విగ‌త‌జీవుల‌య్యారు. పెట్రోల్ పోస్తున్న…

18 లీట‌ర్ల పెట్రోల్‌.. ఐదుగురు వ్య‌క్తులు..

Manchiryal:మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో ఆరుగురి సజీవ దహనానికి పాల్పడ్డ ఘ‌ట‌న‌లో పోలీసుల విచార‌ణ చివ‌రిద‌శ‌కు వ‌చ్చింది. మొద‌టి నుంచి కొంద‌రు వ్య‌క్తులు కావాల‌నే చేసిన ఘ‌ట‌న‌గా నిర్దార‌ణ‌కు వ‌చ్చిన పోలీసులు ఆ దిశ‌గా…