Browsing Category

తాజా వార్తలు

జ‌న‌క్‌ప్ర‌సాద్‌ను గెలిపించుకుందాం..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి కార్మిక నేత జనక్ ప్రసాద్ ని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించుకోవాల‌ని ప‌లువురు నేత‌లు పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖని INTUC ఆఫీస్ లో భేటీ అయి మాట్లాడారు. రామగుండం లో 30 ఏళ్లుగా కాంగ్రెస్…

నాలుగు రైళ్లు ర‌ద్దు..

కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తు న్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు. సికింద్రాబాద్-సిర్పూర్…

తప్పిన ముప్పు: యోగి హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగీ ప్రయాణీస్తున్న హెలికాప్ట‌ర్ ఆదివారం వార‌ణాసిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. యోగీ ప్ర‌యాణిస్తున్న హెలికాప్టర్ ను ప‌క్షి ఢీకొనడంతో పైలెట్ వెంటనే హెలికాప్టర్ అత్యవసరంగా లాండ్ చేశారు. శనివారం వారణాసిలో…

ఉపాధ్యాయులపై కక్ష సాధింపు

ఉద్యోగ,ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్ దుయ్యబట్టారు. టీచర్లతో సహా,విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని కేసీఆర్ దొంగల్లాగా చూస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయుల ఆస్తులు వెల్లడించాలని ప్రభుత్వ…

ఆడ‌పిల్ల‌ల‌ని తెలిసి క‌డుపులోనే చంపేశారు…

ఆడ‌పిల్ల అని తెలిస్తే చాలు పిండంగా ఉండ‌గానే చంపేస్తున్నారు. దీనికి స్కానింగ్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర నుంచి వైద్యుల వ‌ర‌కు అంద‌రూ దోషులే. తాజాగా కర్నాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కాల్వ‌లో ఏడు మృత పిండాలు క‌న‌పించ‌డం షాకింగ్‌కు గురి…

టీచ‌ర్లు.. మీ ఆస్తుల లెక్క‌ చెప్పండి

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు వెల్లడించాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా వివరాలు చెప్పాలని, అలాగే ఏడాదికోసారి ఆస్తుల వివరాలు సమర్పించాలని టీఎస్‌ విద్యాశాఖ స్పష్టం…

సింగ‌రేణి గ‌డ్డ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలే

మంచిర్యాల :ఎన్నో ఏండ్లుగా సింగ‌రేణి గ‌డ్డ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాత సింగ‌రేణిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌ని రాష్ట్ర కార్మిక‌,ఉపాధి శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి అన్నారు. మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ…

ఉమ్మ‌డి ఆదిలాబాద్ లో పిడుగుల వాన‌..

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన కురుస్తోంది. పొలం ప‌నుల‌కు వెళ్లిన బ‌డుగు జీవుల‌పై పిడుగులు ప‌డి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దులుతున్నారు. ఈ ఐదు రోజుల్లోనే ఏడుగురు రైతులు మృత్యువాత‌ప‌డ్డారు. దీంతో రైతులు పొలాలు, చేన్ల‌లో ప‌నులు…

విద్యుత్ షాక్ తో మృతి.. రాస్తారోకో

మంచిర్యాల : విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. ఆ యువ‌కుడి మృత‌దేహంతో కుటుంబ స‌భ్యులు రాస్తారోకో చేస్తున్నారు.. వివ‌రాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాల…

అదే హోదాలో స‌ర్ఫేస్ ఉద్యోగం ఇవ్వాలి

మెడికల్ ఆన్ ఫిట్ అయిన మైనింగ్ ఉద్యోగులను అదే హోదాలో సర్ఫేస్ లో ఉద్యోగం కల్పించాలని కార్మిక సంఘ నేత‌లు డిమాండ్ చేశారు. లేక‌పోతే పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చ‌రించారు. రామగుండం ఏరియా వకిల్ పల్లిలో పనిచేస్తున్న సూపర్ వైజర్ ప్రసాద్…