Browsing Category

తాజా వార్తలు

మ‌న సివంగులు గెలిచారు..

Women's world cup winner: మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టింది. సౌతాఫ్రికాను చిత్తుచేస్తూ ఛాంపియన్ గా నిలిచింది. షఫాలీ వర్మ బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ టీమిండియాను విజేతగా నిలబెట్టింది. మహిళల…

నిప్పులు చిమ్ముతూ నింగికి…

CMS-03 launch successful:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో(ISRO) మరో ఘ‌న‌త సాధించింది. బాహుబలి రాకెట్ ను విజ‌య‌వంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి LVM 03-M5 రాకెట్‌ ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా తొలిసారిగా అత్యంత…

మంత్రాల నెపంతో వ్య‌క్తి దారుణ హ‌త్య

Man brutally murdered under the pretext of mantras:మంత్రాలు చేస్తున్నాడ‌నే నెపంతో ఓ వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేశారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bhim Asifabad District) తిర్యాణి మండ‌లంలో హనుమంతు రావు(50) అనే వ్యక్తిని దారుణ హత్య…

సొంత బావ ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా…?

Kavitha Janam Bata: సొంత బావ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తారా అని తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రశ్నించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె కరీంనగర్ (Karimnagar)​ జిల్లాలో…

టోకెన్ల కోసం ఎగ‌బ‌డ్డ రైతులు..

రైతుకు విత్త‌నం కొనుగోలు ద‌గ్గ‌ర నుంచి, యూరియా కోసం, త‌మ పంట అమ్మ‌డం కోసం క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. రాత్రంతా జాగారం చేసినా క‌నీసం త‌మ పంట అమ్ముకునే ప‌రిస్థితి లేదంటే ఎంత దారుణ‌మో అర్థం చేసుకోవ‌చ్చు. సోయా కొనుగోలు చేయాల‌ని అధికారుల‌ను…

ఆధారం కల్పించాలి… ఆదుకోవాలి…

తమకు ఆధారం కల్పించి ఆ తర్వాతే రోడ్డు వెడల్పు చేయాలని బెల్లంపల్లి లో వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కాంట ఏరియా లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్ల పక్కనే ఉన్న తమ షాపులు కోల్పోతున్నామని తమకు అన్యాయం…

పంట న‌ష్టానికి ప‌దివేలు… ఇల్లు మునిగితే ప‌దిహేను వేలు

CM Revanth Reviews Floods at Hanumakonda District :తుపాను ప్ర‌భావంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు, ఇళ్లు మునిగిన వారికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పొలాల్లో ఇసుకమేటలు…

విద్యుత్ అధికారుల‌కు ఫోరం షాక్‌

ఓ వినియోగ‌దారుడికి సేవ‌ల్లో నిర్ల‌క్ష్యం వ‌హించినందుకు అధికారుల‌కు వినియోగ‌దారుల ఫోరం జ‌రిమానా విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. కొమరంభీం జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో ముస్తాఫ్ ఆలీ అనే వ్య‌క్తికి ఫంక్ష‌న్ హాల్ ఉంది.…

రాష్ట్ర పౌర‌సర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్‌గా ప్రేంసాగ‌ర్ రావు

Premsagar Rao appointed as Chairman of State Civil Supplies Corporation:రాష్ట్ర పౌర‌సర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్‌గా ప్రేంసాగ‌ర్ రావును నియ‌మిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు సైతం జారీ చేసింది. మంత్రి ప‌ద‌వి కోసం…

బెల్లంప‌ల్లిలో రోడ్డు విస్త‌ర‌ణ‌

Bellampally:బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టినట్లు అధికారులు వెల్ల‌డించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి మొదలుకొని బెల్లంపల్లి కాంటా చౌరస్తా వరకు…