Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తాగారు… దొరికారు..
Drunk And Drive:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2026 నూతన సంవత్సర వేడుకలు (New Year Clebrations) అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం సందర్భంగా…
సోషల్ మీడియా ప్రచారం అవాస్తం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ సంచాయి జన బాగీదారిలో మంచిర్యాల జిల్లా ఎంపికై అవార్డు పొందిందని, జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశాలు పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం…
2029లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
Mancherial DCC President Pinnanti Raghunath Reddy:2029లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరాలని అందుకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు సైనికుడిలా పనిచేయాలని మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.…
2026 షురూ!
ప్రపంచం కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. నూతన సంవత్సర వేడుకలు అప్పుడే మొదలైపోయాయి. భూగోళం మీద అందరి కంటే ముందు న్యూజిలాండ్ 2026 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్లో అర్థరాత్రి 12 గంటలు…
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు. వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని.. కానీ చట్టానికి లోబడి మాత్రమే…
ఆటో బొలెరో ఢీ, విద్యార్థులకు గాయాలు
లక్ష్సెట్టిపేటలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు గాయపడ్డారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తరలించే ఆటో ను బొలెరో ఢీ కొట్టింది. స్థానిక సీ ఎస్ ఐ రోడ్ లోని కెనాల్ వద్ద ఆటోను…
మహా విరాళం..
IIT Kanpur:తమకు ఉన్నత విద్య అందించిన విద్యా సంస్థకి పూర్వ విద్యార్థ ఉలు రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది దేశంలోనే పూర్వ విద్యార్థుల నుండి వచ్చిన అతిపెద్ద విరాళంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో పూర్వ విద్యార్థులపై ప్రశంసలు…
ఏబీవీపీ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
ABVP:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 44 వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఈ రోజు మంచిర్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఆవరణంలో కళాశాల ప్రిన్సిపల్ ఐత శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా వ్యవస్థ ప్రముఖ్ చెట్టి…
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ఒకరి సజీవ దహనం
Train Fire :ఎర్నాకుళం వెళ్లే (18189 నంబరు) ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటలకి అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖపట్నం జిల్లా దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలులో ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న బీ1, ఎం2…
సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
Cibil Score:సిబిల్ స్కోర్ నిబంధనలు మారుతున్నాయి.... ఆర్బీఐ కొత్త రూల్స్తో సిబిల్ స్కోర్ అప్డేట్ వేగవంతం కానుంది... కొందరు పాత అప్పులు తీర్చేసి... సిబిల్ స్కోర్ పెరగడం కోసం నెలల తరబడి చూసేవారు.. కానీ అది అప్డేట్ కాక చాలా…