Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సింగరేణిని నిండా ముంచుతున్నారు
Singareni:కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోగా, ఉన్న వాటికి ఎగనామం పెడుతోందని, మెడికల్ అన్ఫిట్లో కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు(Harish Rao) ధ్వజమెత్తారు.…
ఆ రెండూ దోపిడీ పార్టీలే..
Union Minister Kishan Reddy:కేసీఆర్(KCR) తెలంగాణను ముంచి పోయాడు... తెలంగాణ ప్రజలను ఆయన బానిసలుగా అనుకున్నాడు కాబట్టి ఆయన ఫారం హౌజ్ కే పరిమితం అయ్యాడు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సైతం పరిస్థితి ఏం మారలేదని ఆ రెండూ దోపిడీ…
యమదూతలు వస్తున్నయ్..
Drone Technology in Modern Warfare :ఆధునిక యుద్ధంలో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, శత్రు లక్ష్యాలపై సులభంగా దాడి చేసేలా ఉంటుండటంతో డ్రోన్ల తయారీపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. మూడేళ్లుగా సాగుతున్న…
రైతుపై అడవి పందుల దాడి.. తీవ్ర గాయాలు
రైతుపై అడవి పందులు దాడులు చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోయగాంలో జరిగని ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... తిర్యాణి మండలం గోయగాంకు చెందిన రైతు మేక భీమేష్(37) చేను నుంచి ఇంటికి…
ప్రెస్క్లబ్లో దొంగతనం
Press Club:గుర్తు తెలియని వ్యక్తులు ప్రెస్క్లబ్లో దొంగతానికి పాల్పడ్డారు. మంచిర్యాల జిల్లా లక్ష్సెట్టిపేట ప్రెస్ క్లబ్ భవన్ లో దొంగతనం జరిగింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వెనకాల ఉన్న ఈ ప్రెస్క్లబ్ తాళాలు పగులగొట్టి…
సొంత పార్టీ నేతలు, పోలీసులు, అధికారులపై మంత్రి సీరియస్
Minister Vivek:కొందరు పార్టీకి ద్రోహం చేశారు... అక్రమార్కులకు అండగా నిలబడి, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి... ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం.. అక్రమాలకు పాల్పడేవారికి అధికారులు, పోలీసులు వత్తాసు పలకడం…
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 30 గంటలు..
Tirumala Rush:వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి... శిలాతోరణం వరకు కూడా సర్వ దర్శనం…
సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం
కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను CPM తాండూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. తాండూర్ మండలం నర్సాపూర్ సర్పంచ్ గా గెలుపొందిన మడావి పర్పత్ రావు, వార్డు అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆత్రం గౌరుకు శాలువలతో సత్కరించారు. ఈ…
బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
భారత్ అణ్వస్త్ర సామర్థ్యం గల జలాంతర్గామి ప్రయోగ బాలిస్టిక్ క్షిపణి (SLBM)ను విజయవంతంగా ప్రయోగించింది. బంగాళాఖాతంలో INS అరిహంత్ నుంచి K-4 బాలిస్టిక్ క్షిపణి నుంచి ప్రయోగించారు. ఈ పరీక్షను చాలా రహస్యంగా ఉంచారు. క్షిపణి పరీక్షలకు…
పాకిస్తాన్ను ఉతికి ఆరేశాడుగా..
Viraansh Bhanushali:అతను రాజకీయ నాయకుడు కాదు... దౌత్యవేత్త అంతకంటే కాదు.. కేవలం ఒక లా విద్యార్థి... ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన చర్చా వేదికలో మన ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ను ఉతికి ఆరేశాడు. అతన్ని ఆపాలని…