Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
భక్తులను అతిథుల్లా చూడాలి
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రానియొద్దని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర పనులను ముమ్మరం చేయాలన్నారు. ప్రణాళిక…
317 జీవోపై స్టేకి హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్: 317 జీవోపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. 317 జీవోపై స్టే విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.అయితే ఈ విషయమై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు…
TV9కి మురళీకృష్ణ రాజీనామా..
ప్రముఖ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ టీవీ9కి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారాయన. ‘డియర్ ఆల్ బిగ్ న్యూస్ టీవీ9కి నేను రాజీనామా చేశాను. ఈ రోజే అఫీషియల్గా రిలీవింగ్ లెటర్ తీసుకున్నా.. తదుపరి ప్రయాణం త్వరలో..’…
సమ్మె తర్వాత సైలెంట్
బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ విషయంలో కేంద్రాన్ని నిలదీస్తాం.. అవసరం అయితే నిరవధిక సమ్మెకు సైతం వెనకడాం.. కార్మికుల వెంటే ఉండి బొగ్గు బ్లాక్ ప్రైవేటీకరణ అంశంలో ముందుకు వెళ్తాం... ఇవన్నీ కొద్ది రోజుల కిందట కార్మిక సంఘ నేతలు…
వేడుకలకు అనుమతి ఎలా ఇస్తారు..?
నూతన సంవత్సర వేడుకల పై ప్రభుత్వం ఉత్తర్వుల పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్.. పేర్కొన్నారు. ఇతర…
వైద్య సేవల్లో ఎటువంటి లోపం రానీయవద్దు
సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు అందించే వైద్య సేవల్లో ఎటువంటి జాప్యం, లోపం రాకుండా చూడాలని ఆ వైద్య ఖర్చులను వెంటనే చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ (పా, ఫైనాన్స్, పి అండ్ పి) బలరామ్ చెప్పారు.…
16 వేల మందికి ఉద్యోగాలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి బొగ్గు ఉత్పత్తి, టర్నోవర్, లాభాలు ఆర్జించడమే కాకుండా యువతకు ఉద్యోగాలు కల్పించడంలోనూ అగ్రగామిగా ఉంటోంది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ సూచన మేరకు సింగరేణి సంస్థ…
బాసర ఆలయంలో పాముల కలకలం
నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం పాములు కలకలం సృష్టించాయి.నిత్యం భక్తులతో కిటకిటలాడిన ఆలయం ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు రెండు పాములు దర్శనమివ్వడంతో భక్తులు ఒక్కసారిగా…
అంతర్గత ప్రైవేటీకరణ అడ్డుకుందాం
సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కార్మికులు తక్కువగా ఉన్నారని సాకు చెబుతూ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతోందని భారతీయ మజ్దూర్ సంఘ్ భూపాలపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు అప్పని శ్రీనివాస్ ఆగ్రహం…
కల్తీ కల్లు స్థావరంపై దాడులు
మంచిర్యాల : కల్తీ కల్లు తయారు చేస్తున్న స్థావరం పైన సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, తాండూర్ పోలీసుల మెరుపు దాడి చేశారు. కల్తీ చేయడానికి ఉపయోగించే ముడి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా ఇద్దరు వ్యక్తులు పరారీలో…