Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నాలుగు బొగ్గు బ్లాక్లు : టెండర్లు పడలే…
మంచిర్యాల : సింగరేణి ప్రాంతంలోని ఆ నాలుగు బ్లాక్లకు ఎలాంటి టెండర్ పడలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సత్తుపల్లి బ్లాకు-3, కోయగూడెం బ్లాక్-3, శ్రావణపల్లి-3, కేకే-6 గనులను కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం…
అమ్మల పండుగ ఆరంభం
మేడారం : సమ్మక్క–సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడుతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా…
మోదీ వ్యాఖ్యలపై గరం..గరం..
-నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆందోళనలు
-మోదీ దిష్టిబొమ్మల దహనాలు, నల్లజెండాలతో నిరసనలు
-పిలుపునిచ్చిన ఇరు పార్టీల చీఫ్లు
బాయ్కాట్ హ్యుందాయ్..
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్కు మద్దతుగా మోటారు కార్ల సంస్థ హ్యుందయ్ చేసిన ట్వీట్తో చాలా మంది భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 5 న పాకిస్థాన్ జరుపుకునే కశ్మీర్ సంఘీబావ దినోత్సవం సందర్శంగా హ్యుందయ్ పాకిస్థాన్ కు అనుకూలంగా…
మీది రాజకీయ ప్రేమ
ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏనాడు సింగరేణి కార్మికుల గురించి మాట్లాడలేదని, ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రేమ నటిస్తోందని టీపీసీసీ కార్యదర్శి మత్తమారి సూరిబాబు ధ్వజమెత్తారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో…
కార్మిక వ్యతిరేక చర్యలను కలిసి తిప్పికొడదాం
మంచిర్యాల : కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను కలిసి తిప్పికొడదామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా అబ్బాపూర్ గని వద్ద మంగళవారం నిర్వహించిన గేట్ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ…
కోడి పుంజుకు టిక్కెట్ కొట్టిన కండక్టర్
పెద్దపల్లి : గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు బస్సులో వెలుతున్న మహ్మద్అలీ అనే ప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. అది గమణించిన బస్సు కండక్టర్ కోడిపుంజుకు కూడ టికెట్టు కొట్టాడు. దీంతో ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ…
జాతరకు వెళ్లకుండా మొక్కు చెల్లించుకోవచ్చు
హైదరాబాద్ : మేడారం జాతరకు వెళ్లాలి... మొక్కులు చెల్లించుకోవాలని ప్రతి భక్తుడికి ఉంటుంది... కానీ ఆ రద్దీలో వెళ్లాంటే భయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. పిల్లా, పాపలు, వృద్ధులను తీసుకువెళ్లాలంటే మరింత ఇబ్బంది తప్పదు. ఈ ఇబ్బందులను…
డిజిటల్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్
ఇక నుంచి డిజిటల్ న్యూస్ జర్నలిస్టులకు గుర్తింపు లభించనుంది. ఇకపై వారు అక్రిడిటేషన్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రిడిటేషన్ మార్గదర్శకాలు-2022ను విడుదల చేసింది. మొదటిసారిగా డిజిటల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులను…
సింగరేణి వ్యాప్తంగా నిరాహార దీక్షలు
మంచిర్యాల : బొగ్గు బ్లాక్ల వేలంపై కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతోంది. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి సంస్థతో వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ముడిపడి ఉంది. అదే సమయంలో…