Browsing Category

తాజా వార్తలు

ఇక యుద్ధమే…

కేసీఆర్ పై యుద్ధం చేయాలని, టీఆర్ఎస్ తో అమీతుమీకి సిద్ధం కావాలని పార్టీ అగ్రనేత అమిత్ షా పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై యుద్ధం చేయాలని పార్టీ నేతలకు అమిత్ షా దిశా…

కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడు

తెలంగాణ రైతులను టీఆఎర్ఎస్ సర్కార్ గందరగోళానికి గురి చేస్తుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగళవారం పీయూష్ గోయల్ తో రాష్ట్ర బీజేపీ నేతలు స‌మావేశం అయ్యారు. ఈ భేటీ అనంత‌రం ఆయన మీడియాతో…

‘భీమ్లా నాయ‌క్’ వెన‌క‌డుగు..

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయ‌క్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంది. ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుందంటూ కొన్ని రోజుల నుంచి నెట్టింట వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్త‌లే నిజ‌మ‌య్యాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున దిల్ రాజు ఈ…

గిన్నెధ‌రి 3.5

తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ప్రజలు గజగజ వణుకుతున్నారు. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గిన్నెధ‌రిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత…

సింగ‌రేణి స‌హ‌కారం అద్భుతం..

సింగరేణి బొగ్గుతో క‌ర్ణాటకలో ప్రసుత్తం మూడు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయి. సింగరేణి సహకారం అద్భుతమ‌’ని క‌ర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి, క‌ర్ణాటక పవర్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (కె.పి.సి.ఎల్‌.) ఎం.డి. వి.పొన్నురాజు…

గాంధీలోనే క‌రోనా జీనోమ్ టెస్టులు

హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్‌లను గుర్తించేందుకు నిర్వహించే జీనోమ్ సీక్వెన్సీ ఇక నుంచి గాంధీ ఆస్పత్రిలో జరుగనున్నాయి. ఈ మేరకు సోమవారం నుంచి గాంధీలో జీనోమ్ ట్రయిల్ నిర్వహిస్తున్నారు. కరోనా వేరియంట్ల స్టడీ కోసం ఇప్పటివరకు వైద్య శాఖ…

సింగరేణి బొగ్గుకు పెరుగుతున్న ఆదరణ

సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. కోలిండియా నుండి బొగ్గు స్వీకరిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు కూడా సింగరేణి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎన్‌.టి.పి.సి. సంస్థ మహారాష్ట్రలోని షోలాపూర్‌ వద్ద నిర్మించిన షోలాపూర్‌ సూపర్‌…

ఏం చేద్దాం…?

బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీక‌ర‌ణ ఆగిపోయింద‌ని, తాము స‌మ్మె చేస్తే కేంద్రం భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గింద‌ని కార్మిక సంఘాలు ప్ర‌క‌టించుకుంటున్నాయి. కానీ కేంద్రం మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఆగిన బొగ్గు బ్లాక్ ల‌ను వేలం వేసేందుకు తిరిగి…

కుక్క‌కు ఉన్న ద‌య‌.. మ‌నిషికి లేక‌పాయే…

ఓ కర్కశ తల్లి తన బిడ్డను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళితే వీధి శునకమే తల్లిగా మారింది. తన బిడ్డలతో పాటే రాత్రంతా కాపలా కాసింది. ఎలాంటి హాని కలగకుండా రక్షణగా నిలిచింది. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​ ముంగెలీ జిల్లాలో జరిగింది. జిల్లాలోని…

కేంద్రానికి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

చేనేత, టెక్స్‌టైల్ పరిశ్రమ పైన కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు పై కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని…