Browsing Category

తాజా వార్తలు

బండ కింద బ‌తుకులు ఛిద్రం

వాళ్ల‌కేందీ జీతాలు ఫుల్‌.. కార్మికుల డ‌బుల్ ధ‌మాకా.. జీతం, బోన‌స్‌, అడ్వాన్స్ అన్ని క‌లిపి ల‌క్ష‌కు పైనే... జీతాలు స‌రే మ‌రి జీవితాల మాటేంటి.. సింగ‌రేణి కార్మికులు నిత్యం జీవితంతో పోరాటం చేయాల్సిందే. గ‌నిలోకి వెళ్లింది మొద‌లు బ‌య‌ట‌కు…

ఇద్ద‌రు కానిస్టేబుళ్ల స‌స్పెన్ష‌న్

పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్ల‌ను సస్పెండ్ చేస్తున్న‌ట్లు రామ‌గుండం క‌మిష‌న‌ర్ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు.…

మీరు కేసీఆర్‌ను వ‌దిలి బ‌య‌ట‌కు రండి..

హైద‌రాబాద్ - తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ ను వదిలి బయటకు రావాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అంత‌కుముందు గ‌న్‌పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించారు.…

టీ క‌ప్పులో తుఫానే…

మంచిర్యాల - నాకు, పార్టీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల‌కు స‌రైన న్యాయం జ‌ర‌గ‌డం లేదు. అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నం... మూడు రోజ‌ల్లో స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోతే ఈనెల 10న కొత్త పార్టీ పెడ‌తాం.. ఇదీ మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్‌రావు…

హ‌రీష్‌కు వైద్య శాఖ

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హ‌రీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ అద‌నంగా కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

సీఎం వీపు మోత మోగిస్తం..

‘‘కేసీఆర్... వరి కొనేందుకు సిద్దమని కేంద్రం లేఖ ఇచ్చి నెలలు దాటుతున్నా ఎందుకు ధాన్యం సేకరించడం లేదు? రైతులను ఎందుకు మోసం చేస్తున్నవ్. అసలు రైతుల నుండి ధాన్యం కొంటవా? కొనవా? ఏడేళ్లుగా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందెవరో…

హీరో అల్లు అర్జున్​కు ఆర్టీసీ లీగల్​ నోటీసులు

హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు ఆర్టీసీ లీగల్ నోటీసులు పంపించింది. ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బ‌తీసేలా యాడ్ తీసింనందుకు అల్లు అర్జున్‌, రాపిడోకు నోటీసులు అందించిన‌ట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్ల‌డించారు. అల్లుఅర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై…

టీఆర్ ఎస్ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ వాయిదా

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది గులాబీ పార్టీ.. అయితే.. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభ మొదట ఈ నెల…

రైతుల క‌ల నెర‌వేరుస్తాం..

హైద‌రాబాద్ - రైతుల క‌ల నెర‌వేరుస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ అన్నారు. మంగ‌ళ‌వారం ఎర్రమంజిల్ లోని జలసౌధ భవనంలో ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్‌రావుతో స‌మావేశ‌మ‌య్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చెన్నూరు నియోజకవర్గానికి సాగునీరు అందించే చెన్నూరు…

మోదీ, కేసీఆర్ ఇద్ద‌రూ ఒక్క‌టే…

మోదీ, కేసీఆర్ ఇద్ద‌రూ ఒక్క‌టేన‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ కాంగ్రెస్ పని ఖతం అంటున్న కేసీఆర్ హుజురాబాద్ లో బీజేపీతో కలిసి తామే ఓడ‌గొట్టామ‌ని అన‌లేదా..? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ కు…