Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
మంచిర్యాల - తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం నియోజకవర్గంలో పలు సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రారంభించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ…
మెడికల్ కార్డు దరఖాస్తు చివరి తేదీ ఇదే…
సింగరేణి దిగిపోయిన కార్మికులు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మెడికల్ కార్డు దరఖాస్తుకు మార్చి 22 వరకు చివరి అవకాశం ఉందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు పదవి విరమణ పొందిన…
కేసీఆర్ చేస్తున్న హత్యలే : షర్మిల
నిర్మల్ : రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ చేస్తున్న హత్యలేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో రైతు కుటుంబాలను పరామర్శించారు. ఈ…
సింగరేణిలో సంబురాలు ఎందుకు సారూ…?
సింగరేణి ఏర్పడి 132 సంవత్సరాలు అవుతోంది. కార్మికులు తమ చెమటతో, శ్రమ శక్తితో భూగ్భంలోని నల్లబంగారం వెలికి తీసి దేశానికి వెలుగులు అందిస్తున్నారు. ఒకానొక దశలో బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్లిన సంస్థను కష్టపడి బయటకు…
తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు..!
తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ వల్ల తెలంగాణ లో నీటి మట్టం పెరిగిందని ఈ నివేదికలో పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన కీలక పథకాల్లో ఒకటి మిషన్…
మేడారం భక్తులకు ఉచితంగా ప్రసాదం
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతరలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయిచింది. జాతరలో మొక్కులు చెల్లించిన భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచనలో…
‘దళిత బంధు’ నిధులు విడుదల
తెలంగాణలో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. ఎంపిక చేసిన నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు దళిత బంధు కింద ఎస్సీ కార్పొరేషన్ నిధులను కేటాయించింది. ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు…
ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనం చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేశారు. మంచిర్యాలలో బిజెపి యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ ఆధ్వర్యంలో మంచిర్యాల…
రేపు నిర్మల్లో రైతు ఆవేదన యాత్ర
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర బుధవారం నిర్మల్ జిల్లాలో కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతుండటంతో ఆవేదన చెందిన షర్మిల ఈ రైతు ఆవేదన యాత్ర తలపెట్టారు. రేపు నిర్మల్ జిల్లాలో ఈ…
బాల్ బాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపిక
మంచిర్యాల - సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా గోలేటి నిర్వహించారు.…