Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సర్పంచ్ భర్త కు జైలు శిక్ష
మంచిర్యాల - ఆయన గ్రామ పంచాయతీ ప్రథమ పౌరురాలి భర్త.. గ్రామానికి ఆయనే ఆదర్శం కావాలి కానీ ఆయనే అటవీ పోడు భూముల పేరిట అడవి నరకడం మొదలు పెట్టాడు. అధికారులు వస్తే బెదిరింపులకు దిగాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. 15 రోజుల జైలు…
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్ల బదిలీ
రాష్ట్రంలో పెద్దఎత్తున ఐపీఎస్ల బదిలీలు అయ్యాయి. శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీకుమార్.. అవినీతి నిరోధక శాఖ డీజీగా…
ఒమిక్రాన్కు ఆనందయ్య మందు.. మరో వివాదం..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు కూడా తన వద్ద మందు ఉందని చెబుతున్నారు... నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా అప్పట్లో ఆనందయ్య ఇచ్చిన ఆయుర్వేద మందు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. ఆయుష్ను…
మహిళా కండక్టర్లకు శుభవార్త
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థను ప్రజలకు చేరువ చేసేందుకు వినూత్న నిర్ణయాలతో మన్ననలు పొందుతున్న ఆయన.. తాజాగా మహిళా కండక్టర్లకు శుభవార్త చెప్పారు. ఆర్టీసీలో…
55 నిమిషాలు… 4.60 లక్షల టిక్కెట్లు..
నాలుగు లక్షల 60 వేల టిక్కెట్లు... భక్తులు కేవలం 55 నిమిషాల్లో మొత్తం బుక్ చేసుకున్నారు. తిరుమల శ్రీవారి టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. భక్తుల నుంచి ఏకంగా 14 లక్షల హిట్లు రావడంతో టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైంది. టిక్కెట్లు దొరక్క…
అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికుడి మృతి
గోదావరిఖని - ఆర్జీ 3 ఏరియాలోని ఓసీపీ 1లో జరిగిన ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. రక్షణ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ డంపర్…
ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవాలి
మున్ముందు ప్రైవేట్ రంగం నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, అధికారులు సమష్టిగా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఅండ్ ఎండీ ఎన్.శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో…
ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు
మంచిర్యాల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, కార్యాలయాల వద్ద ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే 1 ఇంక్లైన్లో…
ఓపెన్కాస్టులో ప్రమాదం… ఆపరేటర్ మృతి
సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజునే జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. ఆర్జీ 3 ఏరియా ఓసీపీ 1 లో జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి... రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తుండగా, క్వారీ ఏరియాలో డంపర్ రివర్స్ తీస్తున్న…
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
మంచిర్యాల - తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం నియోజకవర్గంలో పలు సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రారంభించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ…