Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మహారాష్ట్ర లో భారీ ఎన్ కౌంటర్…
మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. భీకర కాల్పుల్లో… ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.…
మద్యం మత్తులో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి హల్చల్
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ పాఠశాల ముందు ధర్నా చేపట్టిన విద్యార్థినిలు, మద్దతు…
మరోసారి తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత
కుండపోత వర్షంతో తిరుమల కొండకు వెళ్లే దారి మరోసారి మూతపడింది. ఉప్పెనలా పొంగిన వరదలతో కాలినడను కూడా భక్తుడు శ్రీవారి సన్నిధికి చేరే వీలులేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపేయడంతోపాటు, రెండు ఘాట్ రోడ్లను మూసేయాల్సి వచ్చింది.తిరుమల కొండపై…
మాటల తూటాలు పేల్చిన ఈటెల
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలను సైతం బిజినెస్గా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం శామీర్పేటలో ఆయన నివాసంలో హుజూరాబాద్కు చెందిన కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
కొవిడ్ మరణ నిర్ధారణ కోసం త్రిసభ్య కమిటీ
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతో కొవిడ్-19 మరణ నిర్ధారణ కోసం జిల్లాస్థాయి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో చైర్మన్ జిల్లా కలెక్టర్,…
గని ప్రమాద ఘటనలో ముగ్గురి సస్పెన్షన్..
శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3 & 3ఏ ఇంక్లైన్ గనిలో బుధవారం జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, తన ప్రాథమిక విచారణ లో బాధ్యులుగా గుర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు…
కేంద్రానికి ఘోరీ కడతాం
రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రానికి ఘోరీ కడదామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయనందుకు నిరసనగా చెన్నూరులో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ…
ఆ భేటీలో ఉదోగ్య నోటిఫికేషన్లు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గం రెండురోజుల్లో సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. ఈ నెల లోపు…
ఫ్లాష్.. ఫ్లాష్.. రైలు ఢీ కొని పెద్ద పులి మృతి
ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగింది. అదే సమయాల్లో వాటి మరణాలు కూడా పెరుగుతున్నాయి.
కర్నూలు జిల్లా నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద…
కేటీఆర్ వ్యూహరచనలో…
తెలంగాణ రాష్ట్ర సమితి ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతం అయ్యేలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యూహ రచన ఉంటుంది. అదే విధంగా ఇవ్వాళ నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలు సైతం విజయవంతం…