Browsing Category

తాజా వార్తలు

ఎట్ల కొన‌డో చూద్దాం.. వ‌రి వేయండి

హైదరాబాద్ : కేసీఆర్ స‌ర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. వరి వేస్తే ఉరేనన్న సీఎం కేసీఆర్.. తన 150 ఎకరాల్లో వరి వేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల పొలాలు బిడులుగా మారాలి… కానీ నీ…

ట్రాఫిక్ జ‌రిమానాలు రూ. 533 కోట్లు

ట్రాఫిక్ చ‌లాన్ల‌కు సంబంధించి ఈ ఏడాది పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌య్యాయి. ఏడాది కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 1,49,03,556 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి దాదాపు రూ.533 కోట్లు జరిమానాగా విధించారు. ఆ లెక్క‌న‌ సగటున రోజుకు సుమారు…

యూట్యూబ్ చానళ్ల పట్ల కఠిన వైఖరి

యూట్యూబ్ చానళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు బాడీ షేమింగ్ పై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీనిని అంద‌రూ ఖండిస్తున్నారు. యూట్యూబ్…

ములుగు బెటాలియన్‌లో కాల్పులు : ఎస్ఐ మృతి

ములుగు జిల్లా వెంక‌టాపురం ఏ 39 బెటాలియ‌న్‌లో జ‌రిగిన కాల్పుల్లో ఎస్ ఐ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో కానిస్టేబుల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మెస్ కమాండెంట్‌‌కి, సీఆర్‌పీఎఫ్ ఎస్ఐకి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదం తీవ్రమై కాల్పులకు దారి…

ములుగు బెటాలియన్‌లో కాల్పులు : ఎస్ఐ మృతి

ములుగు జిల్లా వెంక‌టాపురం ఏ 39 బెటాలియ‌న్‌లో జ‌రిగిన కాల్పుల్లో ఎస్ ఐ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో కానిస్టేబుల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మెస్ కమాండెంట్‌‌కి, సీఆర్‌పీఎఫ్ ఎస్ఐకి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదం తీవ్రమై కాల్పులకు దారి…

చెప్పు దెబ్బలు తప్పవు

హైద‌రాబాద్ : తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ తన పద్దతి మార్చుకోవాలని, లేదంటే చెప్పు దెబ్బలు తప్పవని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం…

ఇదేం జ‌ర్న‌లిజం..

హైద‌రాబాద్ : చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న 'పోల్' పేరిట మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ''బాడీ షేమింగ్'' కు పాల్పడడం దుర్మార్గమైనదని మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని…

  సాగు చ‌ట్టాలు మ‌ళ్లీ తెస్తాం

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్ళీ తీసుకొస్తామని  కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న  నాగ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన అగ్రో విజన్‌ విక్స్‌పో కార్యక్రమంలో…

శ‌ర‌ణుఘోష‌తో మార్మోగిన జేఎన్‌టీయూ

అయ్యప్ప నామ సంకీర్తనలు, శరణుఘోషతో హైద‌రాబాద్ జేఎన్‌టీయూ మార్మోగింది. హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామికి మ‌హాప‌డి పూజ మ‌హోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. కిష‌న్ బండారుప‌ల్లి స్వామి (శంక‌ర్‌స్వామి) ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌లు నిర్వ‌హించారు. ఉద‌యం…

సింగ‌రేణిలో మ‌రో స‌మ్మె శంఖం

ఏరియా ఆసుప‌త్రి మొద‌లుకుని, జీఎం ఆఫీసు వ‌ర‌కు... సివిల్ ప‌నుల ద‌గ్గ‌ర నుంచి భూగ‌ర్భ గ‌ని వ‌ర‌కు వారు చేయ‌ని ప‌ని లేదు... సింగ‌రేణిలో వారు లేని డిపార్ట్‌మెంట్ లేదు.. కానీ వేత‌నాల విష‌యంలో మాత్రం వారికి తీర‌ని అన్యాయం జ‌రుగుతోంది. ఏండ్ల…