Browsing Category

తాజా వార్తలు

తెలంగాణ‌లో గొర్రెల పంపిణీ అందుకే..

కేంద్రం తెలంగాణకు అవార్డ్స్ ఇస్తోంద‌ని.. నిధులు మాత్రం ఇయ్యడం లేదని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ తెలంగాణ లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకం అమలు…

సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేయించాలి

ఎస్ఆర్పీ 3 ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేయించాలని బిఎంఎస్ అధ్య‌క్షుడు యాద‌గిరి స‌త్త‌య్య డిమాండ్ చేశారు. ఆయ‌న రామగుండం ఏరియా III, ఓసీపీ 2 లో గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. గని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల…

థాంక్యూ స‌జ్జ‌నార్ స‌ర్‌..

కోటపల్లి మోడల్ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థుల రవాణా సౌకర్యం పై కస్తూర్భా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి చేసిన ట్విట్ కి RTC MD సజ్జనార్ స్పందించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్ కు సుమారు గా 200 మంది…

ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వారికి పిలుపు.. ఆ నేత‌ను పిల‌వ‌లేదు

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లువురు నేత‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి పిలుపు వ‌చ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థులకు పిలిచారు. ఆరు ఎమ్మెల్సీ సీట్ల‌కు గాను ఏడుగురిని పిలిచిన అధిష్టానం. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎం. సీ. కోటిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి,…

బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత.. బీజేపీ శ్రేణులపై రాళ్లదాడి..

నల్లగొండ : నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప‌ర్య‌ట‌న ఉద్రిక‌త్త‌కు దారి తీసింది. నల్లగొండ టౌన్‌లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద టీఆర్ ఎస్ నేత‌లు ఆయ‌నను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు.…

హామీలు అంద‌రికీ… టిక్కెట్టు ఎవ‌రికి..?

కేసీఆర్ ప్ర‌తి ఒక్క‌రికీ హామీ ఇచ్చారు. ప్ర‌తి స‌భ‌లో అక్క‌డ ఉన్న నాయ‌కుడికి టిక్కెట్టు నీకే పో అన్నారు.. మ‌రి ఇప్పుడు ఆశావాహులు ప‌దుల సంఖ్య‌లో ఉన్నారు. ఉన్న‌ది ఒక్క‌టే టిక్కెట్టు.. అది ఎవ‌రికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ…

కేసీఆర్ స‌ర్కార్‌కు షాక్‌..

హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని చిక్కులు ఎదురుకానున్నాయి. తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు ప్రభుత్వ విధానంపై అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ…

మ‌రో వివాదంలో శిల్పాశెట్టి దంప‌తులు..

పోర్నోగ్ర‌ఫీ కేసులో ఇప్ప‌టికే తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న రాజ్‌కుంద్రా తాజాగా మ‌రో వివాదంలో చిక్క‌కున్నారు. బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్​కుంద్రా పై చీటింగ్​ కేసు నమోద‌య్యింది. ముంబయికి చెందిన నితిన్​ బరాయ్​ అనే వ్యాపారవేత్త…

అర‌ణ్య కాండ

మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కరోనా దాడి, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో పార్టీ అతలాకుతలమవుతోంది. మరోపక్క దండకారణ్యంపై పోలీసులు పట్టుబిగిస్తున్నారు. కొంత కాలంగా అడవుల్లో జరుగుతున్న ఘటనలు పరిశీలిస్తే మావోయిస్టు పార్టీ తీవ్ర…

26 మంది మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. తగిలింది. ధనిరా తాలూకా గ్యారబట్టి అడవి ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్లో భారీగా మరణించిన మావోయిస్టులు. 26 మంది మావోయిస్టులు చనిపియారు. ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.…