Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
వైద్య సేవల్లో ఎటువంటి లోపం రానీయవద్దు
సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు అందించే వైద్య సేవల్లో ఎటువంటి జాప్యం, లోపం రాకుండా చూడాలని ఆ వైద్య ఖర్చులను వెంటనే చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ (పా, ఫైనాన్స్, పి అండ్ పి) బలరామ్ చెప్పారు.…
16 వేల మందికి ఉద్యోగాలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి బొగ్గు ఉత్పత్తి, టర్నోవర్, లాభాలు ఆర్జించడమే కాకుండా యువతకు ఉద్యోగాలు కల్పించడంలోనూ అగ్రగామిగా ఉంటోంది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ సూచన మేరకు సింగరేణి సంస్థ…
బాసర ఆలయంలో పాముల కలకలం
నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం పాములు కలకలం సృష్టించాయి.నిత్యం భక్తులతో కిటకిటలాడిన ఆలయం ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు రెండు పాములు దర్శనమివ్వడంతో భక్తులు ఒక్కసారిగా…
అంతర్గత ప్రైవేటీకరణ అడ్డుకుందాం
సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కార్మికులు తక్కువగా ఉన్నారని సాకు చెబుతూ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతోందని భారతీయ మజ్దూర్ సంఘ్ భూపాలపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు అప్పని శ్రీనివాస్ ఆగ్రహం…
కల్తీ కల్లు స్థావరంపై దాడులు
మంచిర్యాల : కల్తీ కల్లు తయారు చేస్తున్న స్థావరం పైన సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, తాండూర్ పోలీసుల మెరుపు దాడి చేశారు. కల్తీ చేయడానికి ఉపయోగించే ముడి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా ఇద్దరు వ్యక్తులు పరారీలో…
మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు
రామగుండం ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రాంత ప్రజల దీర్ఘ కాలిక కోరిక నెరవేరే శుభ తరుణం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సింగరేణి సంస్థ 500 కోట్ల…
ఆదిలాబాద్ లో కొనసాగుతున్న బంద్
ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు తుడుందెబ్బ పిలుపునిచ్చింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇచ్చిన 317 జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే ఆదిలాబాద్ బస్టాండ్ ముందు…
నేడే బండి సంజయ్ ‘నిరుద్యోగ దీక్ష’
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని, ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ సోమవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘నిరుద్యోగ దీక్ష’ చేయనున్నారు. పార్టీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల…
సింగరేణికి మరో ప్రతిష్టాత్మక అవార్డు
న్యూ ఢిల్లీ : బొగ్గు మైనింగ్ రంగంలో 13 దశాబ్దాల అనుభవం ఉన్న సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) ఏటా ప్రకటించే ఇండస్ట్రీ…
ఎట్ల కొనడో చూద్దాం.. వరి వేయండి
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. వరి వేస్తే ఉరేనన్న సీఎం కేసీఆర్.. తన 150 ఎకరాల్లో వరి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొలాలు బిడులుగా మారాలి… కానీ నీ…