Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తోటి జవాన్ పై కాల్పులు
తెలంగాణ సరిహద్దు రాష్ట్రం లో ఉన్న చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా మారాయిగూడెం లింగం పల్లి బేస్ క్యాంప్ లో కాల్పులు కలకలం రేపింది.
జవాన్ తోటి జవాన్ల పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా మరో…
పోలీసులను ‘ఏంట్రా’ అన్న యం.ఎల్.ఏ గువ్వల బాలరాజు
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి ఏం బాలేనట్టు ఉంది..
టీ ట్వంటీ నుంచి భారత్ అవుట్
టీ20 ప్రపంచ కప్ 2021 షెడ్యూల్ ప్రకటించిన సమయంలో ఈ టోర్నమెంట్లో టీమిండియా అతిపెద్ద పోటీదారుగా నిలిచింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలతో కూడిన జట్టు ప్రత్యర్థులకు దడ పుట్టిస్తుందని…
మోదీ నంబర్ 1
ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరింత క్రేజ్ పెరిగింది. ఎక్కువగా ఇష్టపడే నాయకుల్లో మోదీ ముందు వరుసలో ఉన్నారు. 70 శాతం మంది ఆమోదంతో మిగతా దేశాల నేతలతో సరి చూసుకుంటే ప్రధాని మోడీ టాప్ జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో మిగతా…
టచ్ చేయండి.. నా పవర్ తెలుస్తుంది…
తమది రైతు ప్రభుత్వమని, రైతుల కోసం ఎన్నో చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. ప్రపంచంలోనే ఎక్కడాలేని రైతుబంధు తీసుకువచ్చామని…
పెరగనున్న బస్ చార్జీల వివరాలివే
అనుకున్నట్టే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.ఈ మేరకు సంస్థ నుండి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు పై ట్రాన్స్పోర్ట్ భవన్ లో ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ…
అనాథలు, పేదలకు సేవ చెయ్యండి
తన పుట్టినరోజు సోమవారం సందర్భంగా తాను నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంతరెడ్డి స్పష్టం చేశారు.తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం వెళ్తున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అనాథలు, పేదలకు తోచిన విధంగా సేవ…
పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించండి
మంచిర్యాల// రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ…
అధిష్టానానికి అల్టిమేటం..
కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులను పార్టీ నాయకత్వం విస్మరిస్తోందని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు స్పష్టం చేశారు. ఆయన శనివారం మాట్లాడుతూ మొదటి నుంచి ఉత్తర తెలంగాణ కు కాంగ్రెస్ నాయకత్వం అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం…
ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం
మంచిర్యాల - ఆసంపల్లి మహేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కోటపల్లి మండలం లోని బబ్బెరుచెలుకలో ఆసంపల్లి మహేష్ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి…