Browsing Category

తాజా వార్తలు

నేను నాగలి కడతా.. నువు కడతవా

నేను నాగలి కడుతా… నాతో క‌లిసి నాగలి కట్టేందుకు కేసీఆర్ సిద్ధమా ? అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే రబీ గురించి దేశంలో ఏ రాష్ట్రానికి టార్గెట్ ఇవ్వలేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతోనే తెలంగాణకు టార్గెట్ ఇస్తామన్నారు. సమస్య…

ఆ టిక్కెట్టు ధ‌ర అక్ష‌రాల రూ. కోటి

అవును మీరు విన్న‌ది నిజ‌మే... తిరుమ‌ల తిరుప‌తిలో ఒక టిక్కెట్టుకు అక్ష‌రాల కోటి రూపాయ‌లు. శ్రీ‌వారి సేవ కోసం ఎంద‌రో భ‌క్తులు బారులు తీరుతారు. అయితే ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు నిర్వ‌హించే అన్ని సేవ‌ల్లో పాల్గొనే భాగ్యం క‌ల్పించింది టీటీడీ.…

అమెరికాలో అయ్య‌ప్ప నామ‌స్మ‌ర‌ణ‌

స్వామి అయ్యప్ప శరణం.. అయ్యప్ప శరణం.. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అమెరికా మారుమోగిపోతోంది. అమెరికాలోని ప‌లు రాష్ట్రల్లో శ‌ర‌ణుఘోష వినిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భ‌క్తులు అయ్య‌ప్ప మాల వేసుకోవ‌డ‌మే కాకుండా పెద్ద ఎత్తున పూజ‌లు…

ఆ టిక్కెట్టు ధ‌ర అక్ష‌రాల రూ. కోటి

అవును మీరు విన్న‌ది నిజ‌మే... తిరుమ‌ల తిరుప‌తిలో ఒక టిక్కెట్టుకు అక్ష‌రాల కోటి రూపాయ‌లు. శ్రీ‌వారి సేవ కోసం ఎంద‌రో భ‌క్తులు బారులు తీరుతారు. అయితే ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు నిర్వ‌హించే అన్ని సేవ‌ల్లో పాల్గొనే భాగ్యం క‌ల్పించింది టీటీడీ.…

చ‌లిపంజా…

తెలంగాణ‌లో చలి పంజా విసురుతోంది. దీంతో ప్ర‌జ‌లు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తూర్పు, ఈశాన్య దిక్కుల నుండి వీస్తున్న…

రేపు ఢిల్లీకి మంత్రుల బృందం

రేపు ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం వెళ్లాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ భేటీకి ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డీసీసీబీ, డీసీఎంఎస్…

బ్రేకింగ్‌.. రైతు బంధు అంద‌రికీ

తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. మరి వేసే రైతులకు రైతుబంధు ఆపేయాలన్న వ్యవసాయ శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పక్కన పెట్టారు. ఇవాళ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ…

రాష్ట్ర నిర్ల‌క్ష్య‌మే నిండా ముంచింది…

సింగ‌రేణి బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యం చూపిందా...? స‌మ‌స్య తీవ్రత పీక‌ల మీద‌కు వ‌చ్చే వ‌ర‌కు తెలియ‌లేదా..? మ‌రి సంస్థ సీఅండ్ఎండీ ఏం చేశారు..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నీ తెరపైకి వ‌స్తున్నాయి. నిజంగా…

పుష్ప థియేటర్‌పై రాళ్లు రువ్విన అభిమానులు..

బెన్‌ఫిట్ షో వేస్తామ‌ని వేయ‌క‌పోవ‌డంతో పుష్ప సినిమా థియేట‌ర్‌పై అభిమానులు రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకోవ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం లో అల్లు అర్జున్ నటించిన పుష్ప థియేటర్ పై రాళ్ళు…

శబరిమల రైళ్లలో ఇలా చేస్తే జైలుకే..

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. ఉల్లంఘనటకు పాల్పడితే జైలుకేనని హెచ్చరికలు జారీ చేసింది. శబరిమలకు ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తుల కోసం శ‌బ‌రిమ‌ల‌కు ప్రత్యేక రైలు సర్వీసులను న‌డ‌ప‌నున్నట్లు…