Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఏడు నెలల్లో సింగరేణి టర్నోవర్ రూ.14,067 కోట్లు
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఏడు నెలల కాలంలో రూ. 14067 కోట్ల అమ్మకాలు జరిపి, రూ.868 కోట్ల లాభాలను ఆర్జించిందని సింగరేణి సంస్థ సీఅండ్ఏ ఎండి శ్రీధర్ వెల్లడించారు. సింగరేణి వ్యాప్త బొగ్గు గనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో నాలుగు…
చదువుతో పాటు ఆటలు కూడా అవసరం
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. మంచిర్యాల హైటెక్ సిటీలోని మంచిర్యాల క్లబ్లో నిర్వహించిన పోటీలకు ముఖ్యఅతిథిగా మంచిర్యాల ఏసిపి అఖిల్ మహాజన్ హాజరై…
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రేడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్బ్యా క్ ఒచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాలో సొమ్ము కాజేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయి? వాటిని…
కాంగ్రెస్లో మళ్లీ బెదిరింపు రాజకీయాలు
మంచిర్యాల - కాంగ్రెస్ పార్టీలో మళ్లీ బెదిరింపు రాజకీయాలు మొదలయ్యాయి. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలయ్యాక పాత సంప్రదాయానికి మళ్లీ తెర లేచింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు తనకు పార్టీలో ప్రాతినిథ్యం దక్కడం లేదని…
ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి
కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీ లతో పాటు గ్రామపంచాయతి ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే.ఈ మేరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కమలాపురం మున్సిపాలిటీ 11వ వార్డు అభ్యర్థిగా కొప్పోలి సలీల నామినేషన్ దాఖలు చేశారు. ఈ…
అన్ని యూనియన్లకు సమాన గుర్తింపు ఇవ్వండి
బెల్లంపల్లి ఏరియాలో అన్ని యూనియన్లకు సమానంగా గుర్తింపు ఇవ్వాలని జాతీయ కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డికి ఐదు జాతీయ సంఘాల నేతలు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు…
కొత్త ఓపెన్కాస్టు గనుల ప్రారంభం అత్యవసరం
హైదరాబాద్ - సింగరేణి వచ్చే ఏడాదికి నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలంటే కొత్త ఓపెన్ కాస్టు గనులను సకాలంలో ప్రారంభించాలని, వీటికి సంబంధించి పనులను ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి చేయాలని సంస్థ సీఅండ్ఎండీ…
ప్రభుత్వ విధానాలతోనే నిరుద్యోగుల ఆత్మహత్యలు
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయకుండా కాలాయాపన చేస్తుండటంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్నఆసంపెల్లి మహేష్ కుటుంబాన్ని ఆయన…
యూనిఫాం తీసేసి ఎస్ఐ పరుగో పరుగు..
అతనొక ఎస్ఐ.. అతణ్ణి పట్టుకునేందుకు రోడ్డుపై ఇద్దరు పోలీసులు.. అతని వెనుక పరుగులు తీస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో.. ఎవరికీ అర్ధంకావడం లేదు. తీరా ఒక కీలోమీటరు ఛేజ్ చేసి.. ప్రజల సహాయంతో ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని తమకూరు…