Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆ బ్లాక్లు సింగరేణికే కేటాయించాలి
సింగరేణి ప్రాంతంలో వేలం వేయాలనుకున్న బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని బీఎంఎస్ నేతలు కోరారు. సింగరేణి సమస్యలపై సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, బీఎంఎస్ ప్రతినిధులు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్భంగా…
టెక్నీషియన్లకు కౌన్సెలింగ్ నిర్వహించండి
సింగరేణిలో పనిచేస్తున్న టెక్నీషియన్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డికి కార్మికులు వినతిపత్రం సమర్పించారు. బెల్లంపల్లి ఏరియాలో ఈపీ ఎలక్ట్రిషియన్లు ఫిట్టర్లు గా 2017 సంవత్సరంలో ట్రైనింగ్ పూర్తి…
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సరికొత్త రికార్డు
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లు గత ఏడాది వానాకాలం రికార్డును దాటాయని… పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 9 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మెట్రిక్…
కోర్టు మెట్లెక్కిన పురుషుల సంఘం..
పుష్ప ఐటెం సాంగ్ పై ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోందో.. అదే రేంజ్ లో వివాదమూ అలముకుంది. ‘ఊ అంటావా’ పాటపై ఏపీ హైకోర్టులో పురుషుల సంఘం పిటిషన్ వేసింది. మగవారి మనోభావాలను దెబ్బతీశారంటూ ఏపీలో పురుషుల సంఘం హైకోర్టుకెళ్లింది. మగవాళ్లంతా…
సూర్యుడ్ని టచ్ చేసిన నాసా
ఇంతకాలంపాటు అసాధ్యంగా భావించిన అత్యద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' మూడేళ్ల క్రితం అంటే.. 2018లో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక సూర్యుడిని ముద్దాడింది. భానుడి బాహ్య వాతావరణ పొర ‘కరోనా’ను తాకింది. ఇక్కడ…
కేసీఆర్ పై పోటీకి సై
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన మీట్ ది ప్రెస్లో పంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మెజారిటీ టీఆర్ఎస్ నేతలు…
ఎత్తుకు పై ఎత్తు
సింగరేణిలో ప్రస్తుతం బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు సంబంధించి లొల్లి నడుస్తోంది. దీని విషయంలో తాము ముందుండాలంటే, తాము ముందుండాలని అన్ని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. దీంతో ఎవరికి వారు ఈ విషయంలో వ్యూహాలు రచించుకుంటూ ముందుకు…
ఇక రైతు ఆవేదన యాత్ర..!
ఏ పంట వేయాలో తెలియక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయిన రైతులకు మా పార్టీ తరఫున భరోసా ఇస్తాం.. ఈ నెల 19 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపడతాం. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరి ఇంటికీ వెళ్తాం. వారి…
సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఫిక్స్..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాల పర్యటన ఖరారైంది. 19న వనపర్తి జిల్లాలో, 20న జనగామ జిల్లాల పర్యటనకు వెళ్లానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి…
వాట్సప్ కొత్త ఫీచర్..
మనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకునేందుకు, ఒకే అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు నచ్చిన విషయాల గురించి చర్చించుకునేందుకు వీలుగా వాట్సాప్(Whatsapp)లో గ్రూప్లు క్రియేట్ చేస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో గ్రూప్లోని సభ్యులు షేర్ చేసే…