Browsing Category

తాజా వార్తలు

శ‌భాష్ రేవంత్‌…

ఎక్క‌డ నెగ్గాలో కాదు... ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన వాడే నేత అనేది నానుడి. రేవంత్ రెడ్డి అక్ష‌రాలా అదే చేశాడు. హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో వెన‌క్కి త‌గ్గి ఈటెల గెలుపు సుగ‌మ‌మం చేశాడు. దాని ద్వారా ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ గెలుపు కోసం బాట‌లు…

కేసు ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు..

మంచిర్యాల - ఐసీడీఎస్‌లో గుడ్లు, పాలు అమ్ముకున్న కేసును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఐసీడీఎస్‌లో ఇలాంటి ప‌నుల్లో ఘ‌నాపాఠిగా ఉన్న ఓ సీడీపీవో దీనికి తెర తీశారు. ఇందులో టీచ‌ర్ల పాత్ర ఏం లేద‌ని కేవ‌లం ట్రాలీ డ్రైవ‌ర్…

క‌డుపుకొడుతున్న‌రు…

మంచిర్యాల - నిజంగానే పేదోళ్ల క‌డుపుకొట్టి అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, సూప‌ర్‌వైజ‌ర్లు త‌మ జేబులు నింపుకుంటున్నారు. పిల్ల‌లు, బాలింత‌లు, గ‌ర్భిణులకు ఇవ్వాల్సిన స‌రుకులు అమ్ముకుంటున్నారు. ఈ విష‌యంలో నిత్యం ప‌ర్య‌వేక్షించాల్సిన సూప‌ర్‌వైజ‌ర్లు సైతం…

ఈ-శ్ర‌మ్‌తో ఎంతో మేలు

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ శ్ర‌మ్ తో రైతులు, కార్మికులు, ఉపాధి కూలీలకు ఎంతో మేలు జ‌ర‌గ‌నుంది. అసంఘంటిత రంగంలోకి కార్మికుల సంక్షేమానికి కేంద్రం ఈ శ్ర‌మ్ పేరుతో డేటాబేస్ వెబ్‌సైట్ ప్రారంభించింది. దీంట్లో న‌మోదు అయితే ప్ర‌భుత్వం…

పెద్ద నేత‌ల‌కు గ‌ట్టి దెబ్బ‌

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ నేత‌ల‌కు గ‌ట్టి దెబ్బే తాకింది. పెద్ద నేత‌ల‌కు సైతం త‌మ ఇలాకాల్లో ఓట‌ర్లు ఆద‌రించ‌లేదు. టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్‌ను సొంత ఊరితో పాటు, అత్త‌గారి ఊరిలోనూ ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. శ్రీ‌నివాస్…

కాంగ్రెస్ పార్టీ త్యాగం

ఉప ఎన్నిక‌ల్లో అంద‌రూ ఈటెల రాజేంద‌ర్ గెలుపు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే తాను కొవ్వొత్తిలా క‌రిగిపోయి వెలుగు పంచిన కాంగ్రెస్ పార్టీ గురించ ఎవ‌రూ చ‌ర్చించుకోవ‌డం లేదు. ఉప ఎన్నిక‌ల్లో ఓట్లు చీలిపోవ‌ద్ద‌నే కార‌ణంతో కాంగ్రెస్ పార్టీ…

టిఆర్ఎస్ కు స్వతంత్ర అభ్యర్థుల షాక్

హుజురాబాద్‌లో టీఆర్ ఎస్ భ‌య‌ప‌డింది అంతా జ‌రిగింది. టిఆర్ఎస్ కు స్వతంత్ర అభ్యర్థుల షాక్ ఇచ్చారు. అక్క‌డ రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉంద‌ని ప్ర‌చారం చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ప్ర‌చారం చేయాల‌ని మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం…

నా స్నేహితుడికి మరణం లేదు..

స్నేహం అంటే సంతోషాలు, కష్టాలు కన్నీళ్లు పంచుకోవడం.. కానీ హీరో విశాల్ స్నేహానికి మరో నిర్వచనం చెప్పారు. తన స్నేహితుడు పునీత్ రాజకుమార్ మరణం తర్వాత ఆయన నిర్వహించే కార్యక్రమాలు తన బాధ్యతగా తీసుకున్నారు. ఆదివారం నిర్వహించిన శ్రద్ధాంజలి సభలో…

ఆ విషయంలో ఎవరూ మాట్లాడొద్దు

తెలంగాణ, ఆంధ్ర విలీనం విషయంలో ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ నేతలకు అధిష్టానం హెచ్చరిక లు జారీచేసింది. ఈ మేరకు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. సోనియా నిర్ణయంతో తెలంగాణ…