కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది
MLC Kalvakuntla Kavitha: కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది, మహిళలకు నెలకు 2500, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతీ ఒక్కరు సభకు రావాలని ఆహ్వానించారు.…