తెలంగాణ నేతల లేఖలు చెల్లుబాటు
Tirumala Tirupati devastanam: తెలంగాణలోని ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు లేఖలు తీసుకోనుంది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇక మీదట వారానికి రెండు…