ఇంకా ఆసుపత్రుల్లోనే విద్యార్ధులు
ఫుడ్ పాయిజన్(Food poisoning)కు గురైన విద్యార్ధులు ఇంకా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఆయిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో వాంకిడి…