మంచిర్యాల జిల్లాలో టెన్ష‌న్.. టెన్ష‌న్‌..

Lady Aghori: మంచిర్యాల జిల్లాలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. మ‌హిళా అఘోరీ తాను శుక్ర‌వారం ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో పోలీసులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృశ్నపల్లి గ్రామంలో రెండవ…

టీటీడీ నూతన పాలకమండలి ఏర్పాటు

TTD BOARD :ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం.. 24 మందితో కొత్త పాలకమండలి సభ్యుల పేర్లను వెల్లడించింది.…

తెలంగాణలో ఆ ఫుడ్ పై నిషేధం

Telangana: ప్రజల ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‏పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోటళ్లలో తనిఖీలు, కల్తీ ఆహార పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి నియమించిన…

వద్దు రా నాయనా.. ఇథనాల్ పరిశ్రమ..

Endless Ethanol War in Nirmal District:నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజలు చేస్తున్న ఆందోళన 100వ రోజుకు చేరుకుంది. దిలావర్ పూర్ నుండి కాల్వ నరసింహ స్వామి గుడికి పాదయాత్ర చేసిన…

మంచిర్యాలలో పులి సంచారం

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో పులి సంచారం కలవరం కలిగిస్తోంది. హాజీపూర్ మండలం బుగ్గు గట్టు రాపెల్లి మామిడి తోట సమీపంలో మేకల మంద పై పులి దాడి చేసింది. మేకను చంపి మరో మేకను ఎత్తుకొని వెళ్ళింది. పులిని చూసిన మేకల కాపరి భయంతో పరుగులు…

13 మంది ఐఏఎస్‌లు బ‌దిలీ

Telangana రాష్ట్రంలో మ‌ళ్లీ ఐఏఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీలు జ‌రిగాయి. 13 మంది ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా నారాయ‌ణ రెడ్డి న‌ల్ల‌గొండ క‌లెక్ట‌ర్‌గా త్రిపాఠి యాదాద్రి…

కేటీఆర్ బామ్మ‌ర్థి ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ

జన్వాడలోని ఓ ఫాహౌస్ పై స్పెషల్ పార్టీ, సైబరాబాద్ SOT పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. జన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్నఈ ఫామ్ హౌస్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలదిగా గుర్తించారు. పోలీసులకు అక్కడ భారీగా డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు…

39 మంది కానిస్టేబుళ్ల సస్పెన్షన్

Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖ 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. అధిక పనిభారం, తగినంత సెలవులు లేకపోవడం వంటి అంశాలపై పోలీసులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని ప్రభుత్వం…

స‌న్న బియ్యానికి రూ. 500 బోన‌స్‌

Telangana Cabinet Meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్…

24 గంట‌ల త‌ర్వాత‌…

Commencement of cotton purchases: ఆదిలాబాద్ మార్కెట్‌లో ఎట్ట‌కేలకు శ‌నివారం ఉదయం నుంచి ప‌త్తి కొనుగోళ్లు ప్రారంభించారు. వాస్త‌వానికి శుక్ర‌వారం మొద‌టి రోజు ప‌త్తి కొనుగోళ్లు జ‌ర‌పాల్సి ఉన్నా ధ‌ర‌, తేమ విష‌యంలో గొడ‌వ జ‌ర‌గ‌డంతో కొనుగోళ్లు…