కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు
పత్తి కొనుగోళ్ల విషయంలో ఆలస్యం చేయవద్దని, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఓ రైతు కలెక్టర్ కాళ్లు మొక్కారు. ఈ రోజు ఆదిలాబాద్ మార్కెట్యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభిచేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే, తేమ విషయంలో సీసీఐ అధికారులు,…