CCI వెంటనే పునః ప్రారంభించాలి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభించాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన సిసిఐ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. సిసిఐ స్క్రాప్ వేలం వేసే…