ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు

మంచిర్యాల జిల్లాలో ఉదయం7 గంటల నుంచి పొలింగ్ ప్రారంభం అయింది. పలువురు అభ్యర్థులు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తన ఓటు వేశారు.…

పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధం

సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాట్లను ప‌రిశీలించారు.…

కౌశిక్ రెడ్డి కామెంట్లపై ఈసీ సీరియస్..

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం చివరి రోజు మంగ‌ళ‌వారం తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో…

మీరు ఓట్లేసి గెలిపించ‌క‌పోతే..

ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజున అభ్య‌ర్థుల ప్ర‌చారం జోరుగా సాగింది. చివ‌రి రోజు కావ‌డంతో అంతా పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగించారు. అయితే కొంద‌రు అభ్య‌ర్థులు చేసిన వ్యాఖ్య‌లు మాత్రం సంచ‌ల‌నంగా మారాయి. ఇందులో జ‌గిత్యాల బీజేపీ అభ్య‌ర్థి బోగే…

రామగుండం కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్న‌ట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి వెల్ల‌డించారు. నవంబర్ 30న ఎన్నికలు ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు…

మంత్రి మునుగుడేనా..?

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఈసారి ఎదురుదెబ్బ తగలనుందా..? చెరువుల కబ్జాలు, అభివృద్ది మాటున చేసిన అక్రమాలు, వర్షం వస్తే నీట మునిగే నిర్మల్ ఆయనను దెబ్బ కొట్టబోతున్నాయా...? ఇంతకీ నియోజకవర్గంలో గెలుపెవ్వరిది..? మంత్రిని చుట్టుముట్టిన ఆరోపణలు ఈసారి…

అందుబాటులో ఉంటా… అభివృద్ధి చేస్తా…

తాను నిత్యం ప్ర‌జ‌లకు అందుబాటులో ఉంటాన‌ని, అభివృద్ధి చేసి చూపిస్తాన‌ని బెల్లంప‌ల్లి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గ‌డ్డం వినోద్ స్ప‌ష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని బాండ్ పేపర్…

రామ‌గుండంలో భారీగా న‌గ‌దు స్వాధీనం

పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండంలో భారీగా న‌గ‌దు ప‌ట్టుప‌డింది. సోమ‌వారం ఉద‌యం రామ‌గుండం ఎన్టీపీసీ ప‌ట్ట‌ణంలో కృష్ణాన‌గ‌ర్‌లో ఓ ఇంట్లో ఉంచిన రూ. 2.18 కోట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు. సీ విజిల్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు…

మ‌ళ్లీ రైతుబంధు నిలిపివేత‌

అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.…

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికే పోటీ

బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుండా ఉన్నాయ‌ని వాట‌న్నింటిని ప‌రిష్క‌రిచేందుకే త‌న తండ్రి వినోద్ పోటీ చేస్తున్నార‌ని గ‌డ్డం వ‌ర్ష వెల్ల‌డించారు. ఆమె ఆదివారం మాదారం టౌన్షిప్‌లో కాంగ్రెస్ పార్టీ లీడర్లు,…