ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
మంచిర్యాల జిల్లాలో ఉదయం7 గంటల నుంచి పొలింగ్ ప్రారంభం అయింది. పలువురు అభ్యర్థులు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తన ఓటు వేశారు.…