రోడ్డు ప్రమాదం : గాయపడ్డవారిలో ఇద్దరు మృతి
Road Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) నార్నూర్ మండలం కొత్తపల్లి ఘాట్ రోడ్ లో ఆదివారం ఐచర్ వాహనం బోల్తా పడి 47 మందికి గాయాలయిన విషయం…