ఆయ‌న రాక‌… కాంగ్రెస్ పార్టీలో కాక‌..

Congress: ఆ నాయకుడు సొంత పార్టీ నేతలతే నమ్మడం లేదా..? వారి చుట్టూ తన సైన్యాన్ని మోహరించారా..? జంపింగ్ జిపాంగ్గా పేరున్న ఆయన కొత్తగా పార్టీ మారి పాత వాళ్లను కనీసం పట్టించుకోవడం లేదా..? జెండాలను మోసి అదే పార్టీని నమ్ముకున్న వారు ఇప్పుడు పరాయి…

తెలంగాణ‌లో అన్నీ స్కాంలే

Priyanka Gandhi :గిరిజనులు, ఆదివాసీ అభివృద్ధికి ఇందిర‌ ఎంతో కృషి చేశారని, ఆమె మరణించి 40 ఏళ్లు అయినా ఇంకా ఆరాధిస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఆదివాసీ సంస్కృతి అత్యున్నతమైన సంస్కృతి అని స్ప‌ష్టం…

తెలంగాణ‌లో ‘నాటు నాటు’ డాన్స్ న‌డుస్తోంది…

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అయినా కేంద్ర ప్ర‌భుత్వం క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్‌లో జరిగిన విజయభేరి సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ‌లో…

దుర్గం కోట‌కు బీట‌లు

దుర్గం చిన్న‌య్య‌కు గ‌తంలో మ‌ద్ద‌తుగా నిలిచిన వ‌ర్గాల‌న్నీ దూరం అవుతున్నాయా..? ఆయ‌న గెలుపులో ప్ర‌ధాన పాత్ర పోషించిన వారిలో చాలా మంది కాంగ్రెస్‌లో చేర‌డంతో చిన్న‌య్య ఈ ఎన్నిక‌ల్లో బ‌ల‌హీన‌ప‌డ్డారా..? ముఖ్యంగా షేజ‌ల్ ఎపిసోడ్ ఆయ‌న‌కు మ‌హిళా…

బీజేపీ ప్రచార రథం ధ్వంసం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బీజేపీ వాహనంపై దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు. దాడి విషయం తెలుసుకుని బీజేపీ అభ్యర్థి అజ్మీరా అత్మారాం నాయక్ గుండి గ్రామానికి చేరుకున్నారు.…

అలుగుడు అలుగుడే.. కారుకు గుద్దుడే..

ఇంట్లో తండ్రినీ పెట్రోల్ కోసం పైసలు అడుగుతం.. 100 రూపాయలు అడిగితే, 50 ఇస్తే అలుగుతం.. ఆదివారం బయటికి పొయ్యి వచ్చేసరికి అవ్వ చికెన్ వండకుండా పెసరు పప్పు చెస్తే గులుగుతం.. అయినా ఆన్నం పెట్టే అవ్వా అయ్యను మర్చిపోం.. అలాగే మీ మండలానికి కోట్లాది…

అభ్యర్థులకు అస్వస్థత

ఎన్నికల వేళ అభ్యర్థులు అస్వస్థతకు గురవుతున్నారు. తిరిగి తిరిగి అలిసిపోతున్నారో, లేక ఒత్తిడి తట్టుకోవడం లేదో కానీ.. అనారోగ్యం బారిన పడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య అస్వస్థతకు గురి కాగా, అయనను…

డ‌బ్బుల‌తో ప‌ట్టుబ‌డ్డ వివేక్ కంపెనీ ఉద్యోగులు

ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంపిణీ చేసేందుకు త‌ర‌లిస్తున్న డ‌బ్బుల‌ను పోలీసులు ప‌ట్టుకుని కేసు న‌మోదు చేశారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్య‌ర్థి వివేక్ కు సంబంధించిన విశాఖ ఇండ‌స్ట్రీస్‌, వెలుగు ప‌త్రిక ఉద్యోగి ఇద్ద‌రూ క‌లిసి రూ.50 ల‌క్ష‌లు…

ప్ర‌తీకారం తీర్చుకుని… ప్ర‌పంచ క‌ప్ ముద్దాడేందుకు…

గ‌త టోర్నీలో త‌మ‌కు ప్ర‌పంచ‌కప్‌ను దూరం చేసిన న్యూజిలాండ్‌ను ఓడించి ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్ ప్ర‌పంచ క‌ప్ ముద్దాడేందుకు ఉవ్విళూరుతోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భార‌త్ న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి పాలైంది. ఇప్పుడు దానికి ప్ర‌తీకారం…

మావోయిస్టుల వ‌రుస లేఖ‌లు

మావోయిస్టుల వ‌రుస లేఖ‌లతో కలకలం రేగుతోంది.. సిర్పూర్, చెన్నూర్ కమిటీ పేరుతో ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు హెచ్చరికలు జారీచేసిన మావోయిస్టు పార్టీ, సికాస పేరుతో మరో లేఖ విడుదల చేసింది. సిర్పూర్ కాగజ్ నగర్ లో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది.…