ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి మోసపోవద్దు
Don't be fooled by buying government lands: మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ భూములలో కొందరు వెంచర్లు ఏర్పాట్లు చేసి అక్రమంగా ప్లాట్లు విక్రయాలు జరుపుతున్నారని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాళ్ళవాగు…