అభివృద్ధి మంత్రం.. రాజ‌కీయతంత్రం

Balka Suman's one-man show going on in Chennuru:అధికార పార్టీకి ఎంతో కొంత వ్య‌తిరేక‌త ఉంటుంది. త‌మకు అభివృద్ధి ఫ‌లాలు అంద‌లేద‌నో, ప్ర‌భుత్వం స‌రైన వ‌స‌తులు క‌ల్పించ‌లేద‌నో ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంటుంది. అదే స‌మ‌యంలో మిగ‌తా పార్టీలు సైతం…

పిడుగు పాటుకు యువకుడి మృతి

A young man died due to lightning:చేనులో పిడగుపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన తాండూరు మండలం బెజ్జాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నర్సాపూర్ గ్రామపంచాయితీకి చెందిన మాడావి సుకుమార్ చేనులో ఎద్దులు మేపేందుకు వెళ్ళాడు. వర్షం…

కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి

Concerned to give exagresia of 1 crore rupees: మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పవర్ ప్లాంట్ లో డోజర్ రిపేర్ చేస్తుండగా డోజర్ మీద పడి మృతి చెందిన చంద్రమోహన్ కుటుంబానికి కోటి రూపాయల…

అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులే

All parties are unhappy in Bellampally constituency: అధికార పార్టీ నుంచి మొద‌లుకుని అన్ని పార్టీల‌ది అదే ప‌రిస్థితి. గ్రూపుల గొడ‌వ‌లు, ఆర‌ని అసంతృప్తులు. నేత‌లు, క్యాడ‌ర్ గ్రూపులుగా విడిపోయే ఆధిప‌త్యం కోసం పోరు. అధికార పార్టీ అంటే ప‌ద‌వుల…

అవ‌మానాలు దిగ‌మింగుకుని ప‌నిచేశాం

Former MP Boora Narsaiah Goud resigned from TRS party:‘‘పార్టీలో ఎన్నో అవ‌మానాలు జ‌రిగినా దిగ‌మింగుకుని పనిచేశాం. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో మాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగాం.. అది తెలిసి కేసీఆర్ మౌనంగా…

అప్పటి వరకు చెప్పులు వేసుకోను

మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను చెప్పులు వేసుకొనని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ సారి కూడా మళ్ళీ టీఆర్ఎస్…

21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్స‌వాలు

Commemoration Day of Police Martyrs from 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అక్టోబర్ 21న ఘనంగా నిర్వహించడంతో పాటు అదే రోజు నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు రామ‌గుండం…

క్వింటాల్ పత్తి ధర రూ.8300

Quintal price of cotton is Rs.8300: ఆదిలాబాద్ జిల్లా ప‌త్తి మార్కెట్‌లో కొనుగోళ్లు శుక్ర‌వారం ప్రారంభం అయ్యాయి. మొద‌టి రోజే క్వింటాల్ ప‌త్తి ధ‌ర రూ. 8300 ప‌లికింది. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న కొనుగోళ్లు…

కార్మికుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం

Financial assistance to workers' families:వరదల్లో గల్లంతైన కార్మికుల కుటుంబాలకు సిర్పూర్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున రూ.2 లక్షలు అందించారు. భారీ వర్షాల…

కర్ణాటక హిజాబ్ వివాదం : ప‌ర‌స్ప‌ర విభిన్న తీర్పులు

Karnataka Hijab Controversy: Contrasting Verdicts: తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం స్పష్టమైన తీర్పు ఇవ్వలేకపోయింది. 10 రోజులపాటు విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా…