తెలంగాణ ప్రజల చిరస్మరణీయుడు జయశంకర్ సార్..
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజలకు నిత్యం చిరస్మరణీయుడని నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్, టీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ అన్నారు. నస్పూరు మున్సిపాలిటీలో ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నడిపెల్లి…