ప్రైవేటీకరణపై TBGKS పోరు

సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా TBGKS పోరుబాట పట్టింది. మందమర్రి ఏరియాలో కాసిపేట2, శాంతిఖని గనులలో ఎస్.డి.ఎల్.ను ప్రైవేటుపరం చేయడంతో పాటు, చాలా చోట్ల ప్రైవేటీకరణ చేస్తున్నారు. సింగరేణి సంస్థ తీసుకున్న ఈ సింగరేణి కార్మిక వ్యతిరేక…

మీ కుటుంబ సభ్యుడిగా సేవ చేస్తా

మంచిర్యాల : మీ కుటుంబ స‌భ్యుడిలా సేవ చేస్తాన‌ని జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ హామీ ఇచ్చారు. బుధ‌వారం మంద‌మ‌ర్రిలో ప్రెస్ క్ల‌బ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి గౌరవిస్తామ‌ని, జర్నలిస్టులతో సోదరభావంతో…

పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

మంచిర్యాల : పేద‌ల కోసం క‌ట్టించిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌కు వారికి కేటాయించాల‌ని కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో త‌మ‌కు ఇండ్లు ఇవ్వ‌కుండా వేధింపుల‌కు గురి చేసిందుకు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన బాధితుల‌ను…

అధికార పార్టీ రాజ‌కీయ వికృత క్రీడ

మంచిర్యాల : ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిపైన మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు సమావేశాలకు దూరం ఉండడం ఏమిట‌ని ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఆయ‌న మంచిర్యాల జ‌డ్పీ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఎమ్మెల్యేలు, చాలా మంది ప్ర‌జా…

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో స‌రికొత్త చ‌రిత్ర‌

అది క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బీద‌ర్ ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌.. హాక్ 132 ర‌కానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ రివ్వున గాల్లోకి లేచింది. ఆ యుద్ద విమానం ఒక చ‌రిత్ర‌కు సాక్ష్యం ప‌లుకుతూ ముందుకు సాగింది. ఆ విమానాన్ని న‌డుపుతోంది ఎయిర్ కమాండర్ సంజయ్…

ఎస్ఆర్‌పీ 3 గ‌ని వ‌ద్ద ఉద్రిక‌త్త‌

మంచిర్యాల :శ్రీ‌రాంపూర్ డివిజ‌న్ లోని ఎస్ఆర్‌పీ 3 గ‌ని వ‌ద్ద ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొంది. గ‌ని ప్ర‌మాదంలో చ‌నిపోయిన కార్మికుడి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాల‌ని హెచ్ఎంఎస్ నేత‌లు బుధ‌వారం ఉద‌యం 24 గంట‌ల దీక్ష‌కు కూర్చున్నారు. అయితే, గ‌ని…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఇద్దరు మ‌హిళ‌ల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇద్దరు మ‌హిళ‌లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అవుతోంది. కొద్ది రోజుల కింద‌ట‌ ఆ ఇళ్లలో కొంత మంది…

కొత్త ఓపెన్‌కాస్టుల నుంచి ఉత్ప‌త్తి

కొత్త‌గా ఏర్పాట‌వుతున్న ఓపెన్‌కాస్టుల నుంచి ఈ ఏడాది ఉత్ప‌త్తి ప్రారంభించాల‌ని సింగ‌రేణి సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ స్ప‌ష్టం చేశారు. సింగరేణి భవన్‌లో మంగళవారం ఆయన కొత్త గనులపై ప్రత్యేక సమీక్ష జరిపారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్ధిక సంవత్సరంలో…

TRSKV రాష్ట్ర అధ్యక్షుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

TRSKV రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ జ‌న్మ‌దిన వేడుక‌లు మంచిర్యాల జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా నస్పూర్ మండలం లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేశారు. కార్య‌క్ర‌మంలో TBGKS కార్పొరేట్ చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి ,…

కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాతే సింగ‌రేణిపై దృష్టి

మంచిర్యాల : ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాత‌నే సింగ‌రేణిపై ప్ర‌త్యేక దృష్టి సారించార‌ని మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో 90 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ…