బీజేపీ జెండా గద్దె కూల్చివేత:ఆందోళన

బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండలం బిట్టుర్పల్లిలో భారతీయ జనతాపార్టీ జండా గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. దీంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీస్ కేస్…

అమ్మవారి ప్రసాదంలో పురుగులు

దేవాదాయ శాఖకు భక్తుల డబ్బుల మీద ఉన్న ప్రేమ ఆలయాల నిర్వహణ మీద ఉండటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ సిబ్బంది నిర్వాకంపై ఎన్ని సార్లు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదు. భద్రకాళి ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయట పడింది.…

బాసరలో స్థానికుల ఆందోళన

నిర్మల్ జిల్లా / బాసర ఆలయంలో సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బాసర ఆలయ ఈవో కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి గ్రామ యువకులు ఆలయంలోకి వచ్చారు. ఈవో సెలవులో ఉన్నారని చెప్పడం తో యువకులు ఆగ్రహం వ్యక్తం…

‘మంచి‘నీరు.. ఇవ్వండి సారూ..

మంచిర్యాల : వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉన్న సంస్థ‌... వంద‌ల కోట్ల లాభాలు... కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయాలు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని ప్ర‌తి సారి సింగ‌రేణి బాకాలు ఊదుకుంటుంది. కానీ, వాస్త‌వానికి కార్మికుల‌కు క‌నీసం మంచినీటిని సైతం స‌ర‌ఫ‌రా…

ఎస్సై,కానిస్టేబుల్‌ పరీక్షల తేదీలివే

హైదరాబాద్‌: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్‌ పరీక్ష…

అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎదుట గ‌ర్భిణీ ఆందోళ‌న‌

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లా ల‌క్ష్సెట్టిపేట‌లో ఓ గ‌ర్భిణీ అంబేద్క‌ర్ విగ్ర‌హం సాక్షిగా ఆందోళ‌న నిర్వ‌హించారు. విగ్ర‌హం ముందు కూర్చుని త‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. లక్షెట్టిపేట ఉత్కూర్ చౌరస్తాలో మెట్టుపల్లి స్వప్న అనే గర్భిణీ ఆందోళన…

మిస్ ఇండియా శినిశెట్టి

ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన శినిశెట్టిని గెలుచుకున్నారు. పోటీల్లో తెలంగాణకు చెందిన ప్రగ్యా అయ్యగారి నాలుగో స్థానంలో నిలిచింది. శినిశెట్టి వయస్సు 21 సంవత్సరాలు కాగా, ఆమె స్వస్థలం కర్ణాటక. మిస్ ఇండియా2022 గ్రాండ్ ఫినాలే…

ప్ర‌ధాని స్థాయిలో ప్ర‌సంగం

ఆయన ఏం మాట్లాడ‌తారు...? ఏం చెబుతారు..? కేసీఆర్ మీద ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తారు.. రాజ‌కీయంగా ఏ విధంగా స్పందిస్తారు...? కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్త‌గా ఇవే ప్ర‌శ్న‌లు. భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌మావేశాలు ఇక్క‌డ నిర్వ‌హిస్తుండం, విజ‌య…

ఉగ్ర‌వాదుల‌ను ప‌ట్టుకున్న గ్రామ‌స్తులు

ఆ గ్రామ‌స్తులు చేసిన ప‌ని ఇప్పుడు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. త‌మ ప్రాణాల‌కు తెగించి అత్యంత ధైర్య సాహాసాల‌తో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను ప‌ట్టుకున్నారు వారు... వివ‌రాల్లోకి వెళితే... జమ్మూకశ్మీర్‌లో రియాసి సమీపంలోని తుక్సాన్ గ్రామంలో…

బీజేపీ సమావేశాల్లో కలకలం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇంటెలిజెన్స్ అధికారి తీసిన వీడియోలు, ఫోటోలు కలకలం సృష్టించాయి. ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాసరావు సమావేశాలని రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీశారు. బీజేపీ తీర్మాణాలకు సంబంధించి పత్రాలు సైతం ఫోటోలు తీశారు.…