డైనమిక్ సిటీ హైదరాబాద్ చేరుకున్నా
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ తమిళిసై, మంత్రి…